Category శీర్షికలు

యుద్ధం ముగిసిపోలేదు

యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం అలసిపోలేదు గుండెలో పద్మవ్యూహమై తూటాకు పాట నేర్పుతూ యుద్ధనౌక సాగిపోతుంది యుద్ధం పాటై ప్రవహిస్తుంది యుద్ధం మాటై పలుకుతుంది యుద్ధం ఆటపాటలై విరామం లేని పోరాటం చేస్తుంది యుద్ధం కోకిల గానం చేస్తూ కొండ కోనల్లో వాగు వంకల్లో నదీ నదాలపై అలలై ప్రవహిస్తుంది యుద్ధం నెమలితోనాట్యం చేస్తూ అడవి బిడ్డలను ఒడిలో చేర్చుకుంటుంది యుద్ధం హావ భావాలతో అరుణ పతాకమై గగనాన రెపరెపలాడుతూ దోపిడీని పాతాళానికి తొక్కుతుంది యుద్ధభూమిలో యుద్ధం నియంతృత్వంపై ఉరుములా గర్జిస్తూ మెరుపులా యుద్ధనౌక సాగిపోతుంది యుద్ధం అలసిపోలేదు యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం రాకాసి రాజ్యంపై రాజీలేని పోరాటం చేస్తుంది యుద్ధంలోని రక్తపుటేరులను భుజాలపైనుండి గొంగలి మోసుకుపోతుంది యుద్ధం గద్దరై గర్జిస్తుంది యుద్ధం గద్దరై గాండ్రిస్తుంది యుద్ధం గద్దరై కదనరంగాన కదం తొక్కుతుంది యుద్ధం అలసిపోలేదు యుద్ధం ముగిసిపోలేదు యుద్ధం గద్దరై గానం చేస్తుంది యుద్ధం గద్దరై గజ్జ కట్టింది యుద్ధం గద్దరై నాట్యం చేస్తుంది యుద్ధభూమిలో యుద్ధం విరామ మెరుగని విప్లవ వీరుడు గద్దర్ కు లాల్ సలాం చేస్తూ…

నాకు తెలిసిన గద్దర్‌

గద్దర్‌, ‌నేను సమకాలికులం. విరసం సభ్యుడిగా, రాడికల్‌ ‌యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గద్దర్‌ ‌జననాట్యమండలి కళాకారుడుగా ఒకే విప్లవోద్యమంలో, భిన్న రంగాల్లో దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాము. మా మాతృ సంస్థ పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీ, నేటి మావోయిస్టు పార్టీ 1980ల నుండి మేము అనేక రంగాల్లో, అనేక వేదికల మీద కలిసి పనిచేస్తున్నాము.…

సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు

సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. హైదరాబాదు, ఆగస్ట్ 09 : ‌సాగునీటి పారుదల రంగంకు సంబంధించి తెలంగాణలో అద్భుతాలు ఆవిష్కృతమై తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా ప్రధాన నదులు. ఈ రెండు నదులలో కలిపి తెలంగాణ రాష్ట్రానికి 1266.94…

“దేశాన్ని ఊపేసిన నినాదం అది”

క్విట్ ఇండియా నినాద సృష్టి కర్త    యూసుఫ్‌ మెహరల్లీ ఆగస్టు 9… ‘క్విట్ ఇండియా డే’  భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన ఘట్టం, అనాడు దేశాన్ని ఊపేసిన నినాద మైన ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని సూచించింది నాటి ముంబై మేయర్  మెహరల్లీ. సోషలిస్టు నాయకుడైన ఆయన  దేశ స్వాతంత్య్రోద్యమంలో…

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

  1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది.…

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది. అక్కడి…

ప్రత్యేక కుకీలాండ్ రాష్ట్ర సాధన సాధ్యమేనా!?

1917-1919 మధ్య జరిగిన కుకీ తిరుగుబాటు లేదా ఆంగ్లో-కుకీ యుద్ధం, ఈశాన్య ప్రాంతంలోని ఒక చిన్న తెగ, ఎటువంటి ప్రామాణిక సైన్యం లేదా ఆయుధాలు లేకుండా, రెండు సంవత్సరాల పాటు శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడింది. బ్రిటిష్ వారితో పోరాడి కుకీలు అందించిన సహకారానికి భారతదేశం నుండి తగినంత గుర్తింపు లభించలేదు. తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి…

మణిపూర్ గురించీ ఆలోచిద్దాం..!!

దూరప్రాంతంలోని ఘర్షణలతో మనకేం సంబంధం అనుకోకుండా, బాధితులకు కనీస స్థాయిలో అయినా చేయూతని అందించగలిగిన డాక్టర్స్, శిక్షణపొందిన కౌన్సెలర్లు, సైకియాట్రిక్ డాక్టర్లు, ట్రామా స్పెషలిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు వంటి ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్లి సాయం అందిస్తే అంతకంటే మానవీయత మరొకటుండదు. ఇలాంటి వారి అవసరం ఇప్పుడక్కడ ఎంతో వుంది. ఈశాన్య రాష్ట్రాలు పచ్చటి కొండలతో…

‌ప్రైవేట్‌ ‌గురువుల శ్రమ దోపిడీ ఆర్థిక దోపిడి ఇంకెన్నాళ్ళు?

ప్రైవేట్‌ ‌గురువుల పరిస్థితి దినదిన గండం గా మారింది. యాజమాన్యాలు అందిన.   కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను పిండుకుంటూ ప్రైవేట్‌ ‌టీచర్లకు అన్యాయం చేస్తున్నారు.  ఆర్థిక.శ్రమ దోపిడికి యధేచ్చగా  పాల్పడుతున్నాయి. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రైవేట్‌ ‌విద్యా సంస్థలు  శ్రమ దోపిడీకి పాల్పడుతుంది. పేరెంట్స్ ‌జేబులు పిండి 12 నెలల  ఫీజు వసూలు చేసి…