Category శీర్షికలు

ఉత్తర ప్రగల్భాలకు వోట్లు రాలేనా?

తల్లికి  తిండి పెట్టనోడు  పిన్న మ్మకు  బంగారు  గాజు లు కొనిపె డతాను అన్నట్లు ఉంది  ప్రధా ని  ప్రసంగం. రాష్ట్రాల పునర్వి భజనలో భాగంగా నవ్యాం ధ్రలో ఆరు సంవ త్సరాల క్రిందట వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం నిధు లులేక  శాశ్వత  అధ్యా పకు లు లేక  ప్రాథమిక పాఠ శాలకు ఎక్కువ ఉన్నత…

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..

మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం…

పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ఎ‌ర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన వానకు ఆకాశానికై ఎదురు చూపు….. పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన…

క్షీర విప్లవం, సోమవారం ఒక భోజనం, జై జవాన్‌ జై కిసాన్‌

నేడు లాల్‌ బహదూర్‌ 120 జయంతి ఆ కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్య్రోద్యమ నేపధ్యం లేనప్పటికీ ఆయన చదివే హరిష్‌ చంద్ర హైస్కూల్‌ ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్‌ మిశ్రా ద్వారా లాల్‌ బహదూర్‌ శాస్త్రి లో దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు ఆయన పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం అందించారు. మిశ్రా దేశభక్తి…

మహానగరాల్లో ‘‘నిరాశ్రయమే’’ వారి ఉనికి!

‘‘కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో చీమల పుట్టలు పగిలినట్లు రోడ్డు మీదకు వచ్చిన ఈ నిరాశ్రయులు గుర్తున్నారా!? అందరూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ నగరాలకి వచ్చిన ప్రజలు. నగర నిర్మాణంలో, ఇక్కడి మనుగడలో పైన చెప్పిన అనేకానేక పనుల్లో నిరంతరం శ్రమ దోపిడీకి, అమానుషత్వాలకీ, అవమానాలకూ గురవుతూ కనీసపాటి ఆహారానికి,…

కడుపు నిండితే కవిత్వం -కడుపు కాలితే వైరాగ్యం…

వర్తమానంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలు మానవ అస్థిత్వానికే   పెనుముప్పుగా పరిణవి స్తున్నాయి. సమిష్టితత్వం అదృశ్యమై పోతున్నది. ఎవరికి వారు గిరిగీ సుకుని, బ్రతక డానికే ఇష్టప డుతున్నారు. సమిష్ఠి జీవన సౌంద ర్యాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. పాశ్చాత్య నాగరికతా ప్రవాహంలో కొట్టుకు పోతూ, విలువలను విధ్వంసం చేస్తున్నాం. కాలం  వర్తమానంలో ఎదురవుతున్న సంఘటనలను విశ్లేషిస్తే…

‘‘‌పండుటాకులను కాపాడుకుందాం’’

‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్‌ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…

స్వతంత్ర భారతావనిలో రాష్ట్రాల ఏర్పాటు

స్వతంత్ర భారతంలో  రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ ఒక ప్రధాన ఘట్టం, ముఖ్యమైన అంశం.  దీని కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ కమిటీలను నియమించగా, అవి పలు సిఫార్సులు చేశాయి. 1955 సెప్టెంబర్‌ 30‌న  ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రాల పునర్‌ ‌విభజన కమిటీల గురించి పూర్వా పరాల…

డీ లిమిటేషన్‌ ‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..!

దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లు ఎప్పుడో పెరగాల్సి ఉంది. కానీ ఈ సీట్లు పెరగడం లేదు. సరికదా కేంద్రంలో పాలన చేసిన పార్టీలన్నీ కాలయాపన చేస్తూ వొచ్చాయి. సీట్లు పెరిగితే తమకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న ఆలోచనలో పాలక పార్టీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కత్తి ద సాములాంటిది. ఇది ఎన్నో…