కేంద్రం ముందస్తుకు సిద్ధమవుతున్నదా ..!!
కేంద్రం ముందస్తుకు సిద్దమవుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. దేశంలో శరవేగంగా మారుతున్న పరిస్థితులను గమనిస్తే నిజమేనేమో అనేట్లుగానే ఉన్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లు ఈ విషయంలో ఇప్పటికే తమ అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బిజేపి పార్టీని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఇటీవల ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి…
