Category శీర్షికలు

పామాయిల్‌ ‌సాగుతో 12 వేల మందికి ఉపాధి…!

దేశ పురోభివృద్ధికి సేద్యం కీలకాధారం జనాభాలో సగానికి పైగా వ్యవసాయం, దాని ఆధారిత వృత్తుల్లోనే జీవి స్తు న్నారు. ప్రపంచ దేశాల్లో వ్యవసాయం, అను బంధ వ్యాపకాలను ఓ వృత్తి గా గాక, వ్యాపారంగా పరి గణి స్తారు. పంటలతోపాటు అం దుకు అవసరమైన విత్తనాలు, •సాయనాలు,పరికరాలు,పంట శుద్ధి చేసి ఆహారంగా రూపు దిద్దడంలో పాలుపంచుకునే…

మీ దారి సనాతనమా? సమతా మార్గమా?

‘‘సనాతన ధర్మం కొనసాగించి అందులో పిల్ల కాల్వ అయిన కులాన్ని కొనసాగించి కులాంతర వివాహం చేసుకున్నందుకు బలైన ప్రణయ్‌ లాంటి బిడ్డల్ని ఇంకా ఎంతమందిని బలిపీఠం ఎక్కిద్దాం? మనం పైపైన ఎన్ని మాటలు చెప్పినా, సంస్కరణ ముసుగుతో తిరిగినా భారతీయ సమాజం నుంచి కులాన్ని విడదీసి చూడగలమా?  అందుకే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే అందులో…

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాసనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజిం చబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరి చయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపు తుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని పోషిస్తుంది. పుస్తకం అక్షరాల కుప్ప కాదు,…

చరిత్ర ను తొలిచేస్తున్న పురుగులు

‘‘నాగపూర్‌ విశ్వవిద్యాలయ ఎంఏ కోర్సులో వామపక్ష పార్టీలైన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను సిలబస్‌ నుంచి తొలగించి 1980-2000 మధ్యకాలంలో ప్రజా ఉద్యమాల పేరుతో బీజేపీ మరియు రామ మందిర ఆందోళనల్ని పాఠ్యంశంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదేమని కొందరు మేధావుల నుండి ప్రశ్న ఎదురైనప్పుడు ఉభయ వామాపక్ష పార్టీలు తమ జాతీయ హోదా కోల్పోయిన కారణంగానే తొలగించినట్టు…

విశ్వ గురువరేణ్యుడు డా. సర్వేపల్లి

సెప్టెంబర్‌ 5 ‌జయంతి డా. రాధాకృష్ణన్‌ ‌భారతీయ మహర్షుల కోవకు చెందిన వారు. సౌమ్యుడు, విద్యావేత్త, నిరడంబరుడు, తత్వవేత్త, రాజకీ యవేత్త, తెలివైన వాడు. మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమా జాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లో మమతాను రాగాలను పెంచే దిశగా ప్రపంచం కృషి చేయాల న్నారు. అహింసా…

గురుదేవో… నమోస్తుతే

గురువర్యా ! అమ్మ ఒడిలాంటి మీ బడి సన్నిధిలోనే కదా బతుకు పాఠం నేర్చుకుంది మీ విజ్ఞాన జ్యోతులే కదా భవిత దారి చూపుతుంది మమ్ము ఉన్నతులు చేయ మహర్షిగా అవతరించారు విజ్ఞానులుగా తీర్చిదిద్ద మేధో మధనం చేశారు విజ్ఞాన సుధా రసాలు మదిలో నిక్షిప్తం చేశారు శిలలం మేమైతే.. శిల్పులు మీరయ్యారు క్రియలు మేమైతే..…

తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోతున్నదా ..?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ తన అస్థిత్వాన్ని కోల్పోతున్నదా అన్న అనుమానం కలుగుతున్నది. తెలంగాణ ఏర్పడడానికి ముందు 2001 నుండి నిన్నమొన్న బిఆర్‌ఎస్‌ ఏర్పడే వరకు టిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రాంతానికి పెట్టనికోట అనుకున్నారు. ఎప్పుడైతే టిఆర్‌ఎస్‌- ‌బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందో దాని పరిధులు తుడిచిపెట్టినట్లైంది. నూతనంగా ఆవిర్భవించిన బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ…

గాడి తప్పిన గ్రామ స్వరాజ్యం!

పల్లె సీమలే ప్రగతికి పట్టు కొమ్మలు అన్నాడు మహాత్మ… ఇది ముమ్మాటికీ నిజమే అయినా  ప్రగతికి నోచుకోని  పేదరికం లో మగ్గుతున్న పల్లెలెన్నో విద్యా, వైద్యం మరియు సామాజిక రుగ్మతులతో మగ్గుతున్న పల్లెలెన్నో ఉపాధి కరువై రాజకీయాలు మెరుగై  పల్లెల్లో పనికి  దొరకక పరాయి రాష్ట్రాలనుండి  (బీహార్‌ ఒరిస్సా) కూలీలను అరువుతెచ్చుకునే దుస్థితి… కానీ ఉన్న…

డిజిటల్‌ ‌విప్లవంతో ప్రమాదకర ఈ-వ్యర్థాల కాలుష్యం!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ ఏఐ ‌యుగం వరకు మానవాళి జీవితంలో ఎన్నో మార్పులు, ఎంతో విప్లవాత్మక పరిణామక్రమ సజీవ చరిత్రగా నిక్షిప్తమైంది. కుటుంబానికి రేడియో విలాసవంతమైన ఉపకరణమైన గతం నుంచి నేడు ప్రతి ఇంట్లో స్మార్ట్ ‌టివీ మోగుతోంది. ట్రంక్‌కాల్‌ ‌వసతి నుంచి ప్రతి చిట్టి పొట్టి చేతిల్లో కూడా స్మార్ట్…