special Stories

special Stories

ముఖ్యమంత్రి రేవంత్ కు మ‌రో ప‌రీక్ష‌!!

     రాష్ట్రంలోని ఏడు కార్పొరేష‌న్లు, 116 మున్సిపాలిటీల‌కు ఫిబ్ర‌వ‌రి 11న ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన వెల్ల‌డ‌వుతాయి. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే ప్ర‌ధాన పార్టీలు అధికార కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ తోపాటు బీజేపీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అంత‌కుముందు కంటోన్‌మెంట్‌, జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో…

వినోదం కాదు… విజ్ఞానం

పజిళ్లతో మానవ మేధస్సు ప్రయాణం ప్రతి సంవత్సరం జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే జాతీయ పజిల్ దినోత్సవం, మొదట చూస్తే ఒక సాధారణ వినోద దినంలా అనిపించవచ్చు. కానీ లోతుగా పరిశీలిస్తే, ఈ దినోత్సవం మానవ మేధస్సు వికాస చరిత్రను, ఆలోచనా క్రమాల పరిణామాన్ని, సమస్య పరిష్కార సంస్కృతిని గుర్తు చేసే ఒక మేధో…

పిల్లల భవిష్యత్తుపై ‘డిజిటల్’ గొడ్డలిపెట్టు!

“సోషల్ మీడియాలో కనిపించే లైక్‌లు, షేర్ల కోసం ఆరాటపడటం వల్ల పిల్లల్లో విచక్షణ జ్ఞానం తగ్గి, ఇతరుల కృత్రిమమైన జీవితాలతో తమను తాము పోల్చుకుని డిప్రెషన్‌కు లోనవుతున్నారు. సైబర్ వేధింపులు, అసభ్యకరమైన కంటెంట్ వల్ల చిన్నారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. మెటా వంటి సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం పిల్లల మానసికస్థితిని  ప్రభావితం…

ఉద్యోగులు-సోషల్ మీడియా వినియోగం

“ఒక సంఘటన జరిగిన సందర్భాల్లో భిన్న అభిప్రాయాలో, ఆరోపణలో వెల్లడి కావటం వ్యక్తం చేయటం సాధారణమే కానీ బాధితులను దోషులుగా చిత్రిస్తూ సోషల్ కోళ్ళు కూస్తుండటం విచారకరం.. మరికొందరు ఆమెను సరధిస్తూ పెడుతున్న పోస్టులలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తుండటం గమనార్హం.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు కిలినిక్ లు ఏర్పాటు చేస్తున్నప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు..…

పాప చింతన లేనివారితో దెబ్బతింటున్న ధార్మికత!

 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి లడ్డూ వివాదంపై పదిహేను నెలలపాటు నిర్వహించిన దర్యాప్తు నకు సంబంధించి  తుది చార్జ్‌షీట్‌ను ఎట్టకేలకు జనవరి 23న నెల్లూరులోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. సీబీఐ-సిట్ తన నివేదికలో మొత్తం 36 మందిని దోషులుగా పేర్కొంది. ఇందులో వేర్వేరు…

ఇంటింట సమ్మక్క సారక్కలు

“గిరిజనుల/ఆదివాసీల చారిత్రక నేపథ్యాన్ని   పరిగణనలోకి తీసుకుంటే పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజులు,సమ్మక్క సారక్కలు మరియు గిరిజన వీరుల మరణం నిజమని చెప్పక తప్పదు. పగిడిద్దరాజు, జంపన్న గోవిందరాజులు సమ్మక్క సారక్కల అమరత్వానికి సాక్షిగా శాసనాలు కాని,లిఖిత ఆధారాలు కాని లేకపోవచ్చు.చరిత్రకారులు,స్వామీజీలు పురాణ గాథలుగా,కావ్య సంఘటనలుగా భావించవచ్చు. కాని సమ్మక్క సారక్కలు అడవి సంరక్షణ కొరకు,ఆదివాసీల హక్కుల గురించి జరిగిన…

ఇదీ పెద్దమనుషుల ఉల్లంఘనులు ఎంతమంది, ఎన్నెన్నిఘనులు?

పైకి నీతిగా అందరు కలిసి ఉండాలని అంటూనే ఉంటారు. కాని చేసే పనులు ఏమంటే పెద్దలూ కాదు మనుషులూ కాదు అనిపిస్తుంది. ఒకవైపు బాధితులు, మరొక వైపు బాధించేవారు. ఇది చాలా అన్యాయం అంటే, కనీసం తెలంగాణ అనే మాట కూడా చెప్పకూడదనే నిషేధాలు ఉండేవారు. ఎంత ఉద్యమాలు జరుగుతున్న దశలో కూడా తెలంగాణ అంటే…

పద్మశ్రీ అంకె గౌడ: బస్ కండక్టర్ నుంచి “గ్రంథాలయ విప్లవకారుడు” ..

“నేను చనిపోయినా, నా పుస్తకాలు బ్రతికి ఉండాలి.. అవి సమాజానికి వెలుగునివ్వాలి” అనేదే అంకె గౌడ   ఆశయం. సమాజం కోసం ఏదో చేయాలని తపించే వారికి ఆయన జీవితం ఒక గొప్ప పాఠం. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యమైన కృషి చేస్తే ప్రపంచమే ఆయన వైపు చూస్తుందని అంకె గౌడ నిరూపించారు…: “ నిజమైన విప్లవాలు…

దేశభక్తి అంటే.. జెండా ఎగురవేయడమేనా..!?

“దేశం పట్ల ఉండాల్సింది భక్తి కాదు ఒక్కటే కాదు , బాధ్యత.. సామాజిక బాధ్యత కూడా ! ఎందుకంటే, దేశమంటే ప్రజలు కాబట్టి. సకల శ్రామికుల శ్రమలతోటే, ఈ దేశ మనుగడ కొనసాగుతోంది కాబట్టి! వాడుక భాషలో పద ప్రయోగ ప్రస్థానం ఏదైనా, ప్రజల భాషలో దేశభక్తి అంటే, ‘సమాజం పట్ల, సామాజిక బాధ్యత కలిగి…

దక్షణ కుంభమేల సంస్కృతి గీతిక మేడారం

“హిందూ, క్రిస్టియన్, ముస్లిం తదితర మతాల వారికి ప్రభుత్వాలు వారి పండుగలకు సెలవులు మంజూరు చేస్తున్నాయి కానీ ఆదివాసులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో తమ పండగలకు, వేల్పుల జాతరలకు సెలవులతో కూడిన ప్రాధాన్య ఇవన్ని సందర్భాన్ని చూస్తున్నాం అని ఆదివాసి సంఘాలు, గిరిజన ప్రజానీకం, యావత్ తెలంగాణ మాట్లాడుకుంటున్న ముఖ్య విషయం.” ఆసియా ఖండంలోనే అతిపెద్ద…