special Stories

special Stories

తెలుగు ప్రజలకు వరం సురవరం

అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు సాగడం, ఉర్దూ లోనే ప్రభుత్వ,…

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిజంగా మారిందా ?

భారతదేశం 4 ట్రిలియన్ల డాలర్ల  జీడీపీ మార్కును దాటి, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.. ఇది గొప్ప విజయం అని వేడుక చేసుకుంటున్నారు, కానీ నిశితంగా పరిశీలిస్తే ఆనందాన్ని తగ్గించే ముఖ్యమైన ఆర్థిక సవాళ్లు వెల్లడవుతాయి, ఈ వృద్ధి చేరిక గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. తక్కువ తలసరి జీడీపీ…

ఏదీ మానవీయత!?   

పహల్గాం లో నల్గురు ఉగ్రవాదులు ప్రవేశించి 26మంది పర్యాటకులను వాళ్ళు కుటుంబ సభ్యులు ముందే కాల్చిచంపితే! దేశమంతా అట్టుడికి పోయింది. ఉగ్రవాద చర్యలపట్ల ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మానవీయ కోణం నుండి చూసినప్పుడు నిజంగా ఈ ఉగ్రవాద చర్య అమానుషం,అమానవీయం.మరోవైపు  దేశ సరిహద్దు పహల్గాం లాంటి చోట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడవలసిన సైన్యం ఏడాదికాలంగా “కగార్”ఆపరేషన్ పేరుతో మద్యబారతం లోని దండకారణ్యంలో సైనిక…

నాలుగో ఆర్థిక వ్యవస్థగా నవోదయం!

ప్రపంచ ఆర్థిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మైలురాయిని మనం దాటాం. మే 2025 నాటికే, మనదేశం జపాన్‌ను అధిగమించి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది! ఇది కేవలం ఒక అంకె కాదు, మన దేశ ప్రగతికి, మన ప్రజల నిరంతర కృషికి, మోదీ ప్రభుత్వ పటిష్టమైన విధానాలకు లభించిన అరుదైన గౌరవం.…

…ధూమధామమ్ము, దుఃఖ సంగ్రామ భూమి!

దేశం నిర్లిప్తంగా ఉన్నదా, నిస్సహాయంగా ఉన్నదా, కేవలం నిశ్శబ్దంగా మాత్రమే ఉన్నదా? అందులో అంగీకారం కూడా ఉన్నదా? విడత విడతకూ ఇరవైలు ముప్పైలు చొప్పున కాల్చివేతలు జరుగుతూ, మృతుల సంఖ్య వందలలోకి పెరిగిపోతూ,  మధ్యభారతంలో ఒక ఏకపక్ష యుద్ధం కనిపిస్తుండగా, ఎందుకు ఏ అలజడీ లేదు? అలికిడీ కూడా అంతంత మాత్రమే ఎందుకు? ఇవే అంకెలు వేరే సందర్భాలలో కనిపిస్తే గగ్గోలు పెట్టే,  రాజకీయులందరూ ఎందుకు…

నెల గడిచింది  …?

Terror attack in Pahalgam

పహల్గాం లో  ఉగ్రదాడి జరిగి ఒక నెల గడిచిపోయింది .. 22 ఏప్రిల్‌న పహల్గామ్ లో  ఉగ్రవాదులు దాడి చేసారు.. ఆ దాడిలో  26 మంది మృతి చెందారు .   నలుగురు  అత్యంత క్రూరమైన ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోకి ప్రవేశించారు.. 26 మంది పర్యాటకులను  హత్య చేసి పారిపోయారు. వారు సరిహద్దు దాటి 200 కిలోమీటర్ల లోపలికి…

బుద్దుడి ప్రవచనాలు .. గాంధీ శాంతి సూక్తులు

ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యం ముంగిట్లో ఉంది..ఆర్థిక రాజకీయ సంక్షోభం తారా స్థాయికి చేరింది..సామ్రాజ్యావాద దేశాలు మూడో ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు సహజ వనరులను దోచుకునేందుకు యుద్దాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి..ఆర్ధిక యుద్దాలన్నీ ఇప్పుడు రాజకీయ యుద్ధాలుగా క్రమంగా వేగంగా రూపాంతరం చెందుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండోసారి ఎన్నికైన తర్వాత అది మరింత పెరిగింది..ఉక్రెయిన్ రష్యా…

గాంధీ ఆరోగ్య జీవన విధానం ఒక యోగా

గత తొమ్మిది  సంవత్సరాలుగా యోగ డే పేరుతో మూడేళ్ల పిల్లల నుంచి మూడు కాళ్ళ ముసలి ముతక వరకు యోగా చేస్తూ సంవత్సరంలో ఒక వారం రోజుల హడావిడి చూస్తూనే ఉన్నాము.  జిల్లాల  కలెక్టర్లు, అధికారులతో   ఉదయాన్నే యోగ మ్యాట్ వాటర్ బాటిల్ తో ఎక్కడో  ఒక చోట  దర్శనమిస్తున్న  ఫోటోలు వార్త పత్రికలలో పుంఖాను  పుంఖాలుగా వొస్తున్నాయి. మరికొందరు…

అన్నవరం దేవేందర్‌తో  ‘కవిసంధి’

మే25వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు కరీంనగర్‌లోని ఫిల్మ్‌భవన్‌ ఏసి హాల్‌లో ప్రముఖకవి అన్నవరం దేవేందర్‌ ‘కవి సంధి’ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ  ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తన సాహిత్య జీవన యాత్రను అన్నవరం దేవేందర్‌ వివరించి కవితా పఠనం చేస్తారు. అనంతరం ప్రశ్నలు, సమాధానాల సెషన్‌ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని…

భాషే ఆమె దేశమూ ప్రపంచమూ

-వంశీకృష్ణ సింధూరం, రక్త చందనం, బందూకు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక ఇవిమాత్రమేకాదు విప్లవానికి కావలసింది. ఇవిమాత్రమే విముక్తికి సంకేతాలు కాదు. ఒక్కొక్కసారి మనం కలలోకూడా ఊహించని సంకేతాలు మనం అనుభవించే తీవ్రమైన వేదననుంచీ అణచివేత నుంచీ కాసేపైనా విముక్తిని ప్రసాదించే సాధనాలు కావచ్చు. ఆ విముక్తి సాధనం…