special Stories

special Stories

నారీ శక్తికి పట్టాభిషేకం! భారత పార్లమెంటులో చారిత్రక ప్రజాస్వామ్య విప్లవం

“2029 ఎన్నికలు భారత పార్లమెంటును ఒక సరికొత్త ‘నారీ శక్తి’ వేదికగా మార్చబోతున్నాయి. తెరపై కనిపించే గణాంకాల కంటే, విధాన నిర్ణయాల్లో మహిళలు పోషించబోయే క్రియాశీలక పాత్ర దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. సామాజిక సమస్యల పట్ల మహిళలకు ఉండే సహజమైన సున్నితత్వం, జవాబుదారీతనం చట్టసభల పనితీరును మరింత మెరుగుపరుస్తాయని ఆశించవచ్చు. రాజకీయ సంకల్పం, పారదర్శకమైన అమలు…

ట్రంప్ వెనకడుగు ..ఇరాన్ దూకుడు ..!

ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచాన్ని ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాత్మక వెనకడుగు, అదే సమయంలో ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని 4000 కిలోమీటర్ల మేర పెంచుకుంటూ దూకుడు ప్రదర్శించడం గల్ఫ్ ప్రాంతాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి…

90 ఏళ్ళ ప్రాయంలో కోవెల సుప్రసన్నాచార్య

“తెలంగాణ ఆయన ఊపిరి. ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనకపోయినా తన రచనల ద్వారా, చర్చల ద్వారా ఉద్యమకారులను కార్యోన్ముఖులను చేయడంలో తన వంతు పాత్ర నిర్వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ సాహిత్య చరిత్రను వెలుగులోకి తేవాలన్నది ఆచార్యుల అభిలాష. అదే సమయంలో సహృదయ సాహిత్య సాంస్కృతిక…

ఘాటైన విమర్శలు, వేడైన చురకలే యం యస్ ఆచార్య పరిచయం

“తాను సంపాదకత్వం నిర్వహించే జనధర్మ, వరంగల్‌ వాణి పత్రికల్లోని ఆయన సంపాదకీయ రచనలనిండా వ్యాపించి కన్పించే వ్యక్తిత్వ స్వరూపమే వేరు. అక్కడ ఏ అక్షరంలోనూ దైన్యం ఉండదు. అసామాన్యంగా సామాన్యత్వం ప్రస్ఫుటమపుతుంది. ఋజుత్వం కొట్టవచ్చినట్టు కన్పిస్తుంది.  అసిధారావ్రతంగా సాగిన శ్రీ ఆచార్య సంపాదక రచనలు లలిత పదవిన్యాసంతో సాగుతూనే, పదునుగా, భావ గాంభీర్యంతో, బిగువయిన రచనా…

ప్రతి ఇంటికి ఐఐటీ కలలను సాకారం చేసిన గురువు

“ప్రస్తుతం 101 సంవత్సరాల వయస్సులో ఆయన పడకగదికే పరిమితమైనా, ఆలోచనా శక్తి మాత్రం తగ్గలేదు. రోజూ వార్తలు, భక్తి కార్యక్రమాలు వీక్షిస్తూ, ప్రస్తుత విద్యా విధానం, పాఠ్యాంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.” స్వాతంత్య్ర  సమరయోధుడు, దూరదృష్టి గల ఉపాధ్యాయుడు, ప్రఖ్యాత విద్యావేత్త   చుక్కా రామయ్య, “ఐఐటీ రామయ్య”గా ప్రసిద్ధి చెందారు. దేశంలోనే అత్యంత కఠినమైన ఇంజనీరింగ్…

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రిటైర్డ్ ఉద్యోగులు బలి!!

రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకు న్యాయంగా రావలసిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.8200వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్‌లు ఆలస్యం కావడం లేదా పెండింగ్‌లో…

గడప గడపకూ వచ్చి హామీలిచ్చారు.. గద్దెనెక్కాక పేదవాడిని విస్మరించారు!

  “అధికారంలోకి రాకముందు ‘ప్రజా ప్రభుత్వం’ అంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఒకవైపు భారీ ప్రాజెక్టుల పేరుతో, మరోవైపు అనవసరపు హంగుల కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ధారపోస్తున్న ప్రభుత్వం, పేదవాడి సొంతింటికి వచ్చేసరికి మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముసుగులో నిధుల…

ప్ర‌జ‌ల‌కే బ‌ల‌మైన విప్ల‌వ‌శ‌క్తిని నిర్మిచే శ‌క్తి!

“గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 83.5 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి, ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే…

బడ్జెట్ లో విద్యకు లోపించిన రాజకీయ సంకల్పం… సామాజిక న్యాయానికి విఘాతం!!

“తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 24,692 పాఠశాలల్లో కేవలం 5,228 పాఠశాలలకే ఐదు తరగతి గదులు ఉన్నాయి. 2,582 పాఠశాలలు ఒక్క తరగతి గదితోనే నడుస్తుండగా, 5,697 పాఠశాలల్లో కేవలం…

ఇరాన్ యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు!

ఇరాన్, యుఎస్/ఇజ్రాయిల్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తుండటంతో, మధ్యప్రాచ్య ఇంధనంపై ఆధారపడిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికిప్పుడు మనదేశానికి చమురు ఇబ్బంది లేనప్పటికీ, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఖతార్‌లోని ఎలఎన్‌జీ ఉత్పత్తి సంస్థపై ఇరాన్‌ చేసిన దాడితో మన దేశానికి గ్యాస్ సరఫరాకు…