special Stories

special Stories

కాంగ్రెస్ పార్టీ స్థాపన…స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది

డిసెంబర్ 28.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన రాజకీయ సంస్థ. 1885 డిసెంబర్ 28న ఏర్పాటైన ఈ సంస్థ, దేశంలో రాజకీయ చైతన్యానికి, సామాజిక ఆర్ధిక మార్పులకు కీలకంగా నిలిచింది. కాంగ్రెస్ స్థాపన, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది…

వియత్నాం పర్యటన

గిరియానం – 12 అక్కడి నుంచి హాన్ కీమ్ సరస్సుకు వెళ్ళాం. ఈ సరస్సును హనోయ్ ఆత్మగా స్థానికులు భావిస్తారట. నగరం నడి బొడ్డులో ఉంది. చుట్టూ అందమైన పూలతోటలు ఉన్నాయి. సరసన మధ్యలో టవర్ లాంటి ప్రాచీన కట్టడం ఒక’టి ఉంది. ఇది ప్రఖ్యాత ప్రాచీన చారిత్రక, సాంస్కృతిక సరస్సు. 15 వ. శతాబ్దంలో…

కన్నుపొడుచుకున్నా కానరాని కాంతిరేఖ

“కెసిఆర్‌ క్రియాశీలత, రాష్ట్ర రాజకీయాలను ప్రజాసమస్యల వైపు మళ్లిస్తుందని, గట్టి ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామికతను పెంచుతుందని ఆశించినవాళ్లకు, అనంతర సన్నివేశం నిరాశనే కలిగించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, తీవ్రంగా మాట్లాడడమే తగిన స్పందన అనుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అయితే, తన పదవికి ఏ మాత్రం తగని భాషను, వ్యక్తీకరణను…

గోదావరి కావేరి అనుసంధానం!

“వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ సుముహూర్తంలో ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చిందో గాని ఒక్కో సమావేశంలో ఒక్కో రాష్ట్రం మడత పేచీలు పెట్టడం రివాజు అయింది. ఇందులో కూడా మరో ట్విస్ట్ లేక పోలేదు. తమిళ నాడు లో ఎన్నికలు వస్తుందనగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సమావేశాల ముమ్మరం పెంచుతుంది. అయితే…

ఇండియా కాంట్‌ బ్రీత్‌..! 

“అరావలి నుంచి హైదరాబాద్‌, బస్తర్‌ నుంచి బెంగాల్‌ వరకూ, హిమాలయాల నుంచి హిందు సముద్రం వరకూ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంతో ఆప్పటి వరకూ దిల్లీకే పరిమితం అయిన వాయు కాలుష్యంతో దేశం మొత్తం గ్యాస్ చాంబర్‌గా మారుతుంది. .కేంద్రం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ప్రజా పోరాటలు ఒక్క మార్గం..ప్రజలు చైనత్యమై ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే…

స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరేదెప్పుడు?

“స్వచ్ఛ భారత్ కింద కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని సుమారు ₹62,009 కోట్లను ఖర్చు చేశారు. అయితే, నిర్మాణాల సంఖ్యను పెంచుకుంటూ పోవడంలో ఉన్న ఉత్సాహం, వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దడంలో లేదు. నీటి సౌకర్యం లేకపోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానం చేయకపోవడం వల్ల వేల సంఖ్యలో నిర్మించిన టాయిలెట్లు నేడు…

ఏ జండా కావాలి

నిప్పుల వాగు కత్తుల సాగు శాంతి వనంలో పారవు అహింసా పొలంలో పండవు తెలుపు అకుపచ్చ పతాకపు రెపరెపల కిందా తోటలోని పూలలా స్వేచ్ఛగా తిరుగాడె పక్షులా బతుకు తున్నారు జనం ఆకలి దప్పిక తీర్చే ధరిత్రిని రాజ్యాధికార ధిక్కారంతో బడా వ్యాపారులకు కొమ్ము కాస్తే పారుతుంది నిప్పుల వాగు పండుతాయి కత్తుల కంకులు రెపరెపలాడుతుంది…

మెరుపు తీగెలు అదృశ్యులు!

ఎప్పుడూ అద్దంలో ముఖం చూసుకోవడమే అలవాటు. కాని యీ మధ్య స్టీల్ ప్లేట్లో ముఖం చూసుకుంటున్నా. అదీ భోజనానికి కూర్చున్నప్పుడు. వడ్డించడానికి ముందు. ఈ విషయం మా ఆవిడ కనిపెట్టినట్టే వుంది.           “దువ్వెన తెచ్చి యివ్వనా?” అడిగింది.           నేను నవ్వలేదు. ‘ఉన్నవి నాలుగు వెంట్రుకలు గాని, వో యిదైపోతారు’ గొణుగుతూ వడ్డించబోతున్న మా…

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…

బంగ్లాదేశ్‌లో పేట్రేగిపోతున్న మతోన్మాదం!

Communalism is on the rise in Bangladesh!

“ప్రస్తుతం బంగ్లాదేశ్‌ యావత్తు మతోన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సుఫీ ప్రార్థనా మందిరాలను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా పాడు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మహిళ లను ఫుట్‌ బాల్‌ ఆడనివ్వడంలేదు. సంగీతం, సాంస్కృతిక కార్యకలాపాలపై మతోన్మాదులు నిషేధం అమలు చేస్తున్నారు. మత ఛాందసవాదులు దేశంలో బహుళ సమాజాన్ని ఎంతమాత్రం అంగీకరించడం లేదు.…