special Stories

special Stories

శివాజీ మోరల్‌ పోలీసింగ్‌!!

” ఇంగ్లండ్‌ రాజు జేమ్స్‌`1 ఎప్పుడూ మహిళల పట్ల తన అనుమానాస్పద దృక్కోణాన్ని ప్రదర్శించేవాడు. స్త్రీలు చపల చిత్తులని, నీతివర్తన లేనివారన్న అభిప్రాయంతో ఉండేవాడు. పురుషులను సమ్మోహితులను చేసి రెచ్చగొట్టే లక్షణాలు స్త్రీల సొంతమని వ్యాఖ్యానించేవాడు. మెడ కనిపించేవిధంగా వస్త్రధారణ, ముఖానికి మేకప్‌ వేసుకోవడాన్ని తీవ్రంగా నిరసించేవాడు. అప్పట్లో అతని ఆస్థానంలో ఈ రెండూ బాగా…

జై బోలో తెలంగాణ ..2026..!

2026 అనే నూతన సంవత్సరం మన ముందుకొస్తోంది. ప్రతి కొత్త ఏడాది ఒక కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త పోరాటానికి పిలుపు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు 2026 కేవలం కాలపరమైన మార్పు మాత్రమే కాదు; తమ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తును మలుచుకునే మరో అవకాశంగా నిలుస్తోంది. వ్యవసాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం,…

ప్రజా విజయాలకు దారిచూపుతున్న మోమిన్ పేట!

“తెలంగాణ పీపుల్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, ప్రగతిశీల మహిళా సంఘం వంటి పౌర సంఘాల ప్రతినిధి బృందం మోమిన్ పేట మండల గ్రామాలలో డిసెంబర్ 24న పర్యటించి ఇథనాల్ కంపెనీ గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పింది. దానితో ఇథనాల్ కార్ఖానా ప్రమాదాల గురించి చైతన్యవంతులైన ప్రజలు ఎటువంటి…

కెసిఆర్‌ చుట్టే తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయమంతా కెసిఆర్‌ చుట్టే పరిభ్రమిస్తున్నది . గడచిన రెండు సంవత్సరాలుగా ఆయన తన వ్యవసాయ క్షేత్రానికే  పరిమితమైనప్పటికీ రాజకీయనాయకులు నోట్లో నిత్యం ఆయన నామస్మరణే వినిపిస్తున్నది . ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ అయితే ఆయన పేరు ఎత్తని రోజంటూ లేదు. ఎక్కడ సభ, సమావేశాలు జరిగినా కెసిఆర్‌ పేరు ఎత్తకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెల్లారడంలేదు.…

విజ్ఞాన సర్వస్వనిధి గుంజి వెంకటరత్నం

“హంసవింశతి అంటే హంస చెప్పిన ఇరవై కథల సంపుటి. ఈ కథలన్నిటిలోనూ విశృంఖల జార శృంగారం వర్ణించబడింది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్నరోజుల్లో ఈ గ్రంథాన్ని నిషేధించారని  చెబుతారు. పురుష సంగమాసక్త అయిన నాయిక హేమవతి, ఆ ప్రాంత రాజు అయిన చిత్రభోగుని కలిసేందుకు పయనమైనప్పుడు ఆమె స్నేహితురాలు ‘హంస’ నివారించడం ఇందులోని కథాంశం..”    …

ప్రత్యేక తెలంగాణ కోసం కొండా వెంకట్ రెడ్డి, 41 ఎంఎల్యేలు

“ఒక వైపున ఉపన్యాసాలు సత్యాగ్రహాలు, పికెటింగులు, ధారణలు హర్తాళ్లు విద్యార్థులు, ప్రజలూ సాగిస్తుండగా మరొక వైపున ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు. రైల్వే స్టేషన్లపై దాడులు, బస్సుల కాల్చివేత రైలుపట్టాల పీకివేత, వగైరా సాగినవి. లాఠీచార్జీ బాష్పవాయువు ప్రయోగం కాల్పులు, అరెస్టులు, రోజువారీ కార్యక్రమమైపోయినవి. పంచాయితీలు, సమితులు, మున్సిపాలిటీలూ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాలు చేయగా గ్రామాలలో కూడా…

దురలవాట్లకు దూరంగా.. 2026

“పొగ లేదా మద్యం తాగే అలవాటుగా వారు దానిని 2026లో తగ్గించడానికి కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు పరుద్దాం. పీచు పదార్థాలు అధికంగా ఉన్న శాకాహారాలను మన మెనూలో చేర్చుదాం. ఏడాదిలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షకు చేసుకునే అలవాటును 2026లోనైనా ప్రారంభిద్దాం. మన ఇంటి లేదా కార్యాలయ లేదా విద్యాలయ ప్రాంగణాల్లో ఒకటి లేదా…

పదో తరగతి పరీక్ష విధానంలో, షెడ్యూల్ లో మార్పులు అవసరం

“విద్యా వ్యవస్థలో సంస్కరణలు విద్యార్థులను కార్యోన్ముఖులను  చేయలేగాని,కార్యహీనులను చేయరాదు.సంస్కరణలు ఫీల్డ్ స్థాయి సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలి కానీ, సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు. సంస్కరణలు స్థానిక సామాజిక,ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలే గాని మరో వ్యవస్థను అనుసరించినట్లుగా ఉండకూడదు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక భాగం గ్రామీణ ప్రాంత విద్యార్థులే కాబట్టి ప్రస్తుతం ప్రకటించిన…

ప్రజా భద్రతపై అశాంతిని మిగిల్చిన శాంతి చట్టం

“దేశ న్యూక్లియర్ ఫ్రేమ్‌వర్క్‌ను పూర్తిగా మార్చే ఈ ముఖ్యమైన చట్టం స్వల్ప పార్లమెంటరీ చర్చతో, పార్లమెంటరీ కమిటీ పంపకుండా ఆమోదించబడినందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బిల్ టెక్స్ట్ సోమవారం (డిసెంబర్ 15) అందుబాటులోకి వచ్చింది, బుధవారం (డిసెంబర్ 17) నాటికి లోక్‌సభ ఆమోదించింది, గురువారం (డిసెంబర్ 18) నాటికి రాజ్యసభ ఆమోదించింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను…

పరమ పవిత్రం… వైకుంఠ ఏకాదశి పర్వదినం

The most sacred day... Vaikuntha Ekadashi

ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికాను సారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. “గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్థ థైవచ; ఏకాదశ్యాంశ భుంజిత పక్షయోరు భయోరపి” అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి…