ప్రతీ పేదవాడికి ఇల్లు

తల తాకట్టు పెట్టైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తాం.. ములుగు జిల్లాకు మరో వెయ్యి ఇండ్ల మంజూరు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేద కుటుంబాలకు గూడు, పౌష్టిక హారం అందించడమే లక్ష్యం త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి : మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి…









