Prajatantra Desk

Prajatantra Desk

4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్‌

దిల్లీకి మూటలు మోసేలా ఉంది.. ‌నెగిటివ్‌ ‌పాలిటిక్స్ ‌వల్ల ఆదాయం తగ్గిపోయింది బడ్జెట్‌పై బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ఘాటు విమర్శలు ఒక్క మాటలో ఈ బడ్జెట్‌ ‌గురించి చెప్పాలంటే.. దిల్లీకి మూటలు పంపే బడ్జెట్‌లా ఉందని అంటూ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శలు గుప్పించారు. నీ తెలివి తక్కువ తనం వల్ల, నెగిటివ్‌ ‌పాలిటిక్స్…

సంక్షేమం, అభివృద్ది స‌మ‌తూకంగా రాష్ట్ర బ‌డ్జెట్‌

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి సంక్షేమం అభివృద్ది రెండు కళ్లలా రాష్ట్ర బ‌డ్జెట్ ఉంద‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా బ‌డ్జెట్ ఉంది. ఇది సామాన్యుల బ‌డ్జెట్‌. అన్ని రంగాల‌కు అన్ని వ‌ర్గాల‌కు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉంద‌న్నారు. తెలంగాణ 2025-26 రాష్ట్ర బ‌డ్జెట్ అన్నివ‌ర్గాల స‌మున్న‌తికి…

పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం..

హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్  కీలక ఒప్పందం 2,000 మంది ఉద్యోగులతో  గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు మెక్ డొనాల్డ్ సంస్థ తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను  ఎంచుకోవటం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే పోటీ చేయాలని దేశంలోని పలు…

అంకెల గారడీతో మరోసారి మోసం

అప్పుల విషయంలో  బీఆర్ఎస్ ను తలదన్నేలా కాంగ్రెస్ తెలంగాణ బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ దున్నపోతుకు పాలు పిండినట్లుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  విమర్శించారు.   అంచనాలు భారీ.. కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు…

పచ్చి అబద్దాలు, అతిశయోక్తులు తప్ప ఏమి లేవు

The formation of the Yadadri Temple Board of Trustees is a joyous event.

భట్టి బడ్జెట్ బడా జూట్ బడ్జెట్ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయత కోల్పోయింది.. రాష్ట్ర బడ్జెట్ పై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చూస్తే రాజకీయ ప్రసంగం లాగా ఉందని. పచ్చి అబద్దాలు, అతిశయోక్తులు తప్ప మరేం లేవని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం

Minister Uttam Kumar Reddy

నీటిపారుదల రంగానికి పెద్దపీట రూ.23,373 కోట్లతో పటిష్టం కానున్న నీటిపారుదల రంగం సంక్షేమ రంగానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్ల కేటాయింపు నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువు అయిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యం

మూడోసారి బడ్జెట్‌ ‌ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించింది పాదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క  తెలంగాణ శాసనసభలో మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ……

రాష్ట్ర బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు

తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు రైతాంగానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం రైతు భరోసాకు రూ. 18వేల కోట్లు, వ్యవసాయ శాఖకు 24.35కోట్లు విద్య, వైద్య రంగాలకు గతేడాది కన్నా పెంపు ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు నిధుల…

జర్నలిస్టుల లిస్టులు తయారు చేసేదెవరు?

 ‘‘ఉప్పు పాతరేస్తా…’’. ‘‘ఎవ్వరినీ వదలను.’’ ‘‘మీడియా మిత్రులను, సంఘాల నాయకులను అడుగుతున్నా. జర్నలిస్టులెవరో లిస్టు ఇవ్వండి. జర్నలిస్టు అనే పదానికి డెఫినిషన్‌ ‌చెప్పండి. ఆ లిస్టులో ఉన్నవాళ్లు ఇట్లా తప్పు చేస్తే మీరు ఏమి శిక్ష విధిస్తారో చెప్పండి. ఆ లిస్టులో లేనివాడు జర్నలిస్టు కాదు. క్రిమినల్స్ ‌గానే చూస్తాం. ఎట్ల జవాబు చెప్పాల్నో అట్లనే…

తెలంగాణ బడ్జెట్ పై తలో మాట

ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే బడ్జెట్‌ : కాంగ్రెస్‌ గ్యారెంటీలను విస్మరించారు.. : బిఆర్‌ఎస్‌ అంకెల గారడీ అంటున్న విద్యాధికులు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రగతికి సోపానమని కాంగ్రెస్‌ నాయకులు మెచ్చుకుంటుండగా, ఈ బడ్జెట్‌లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలతోపాటు,…