Prajatantra Desk

Prajatantra Desk

మానసిక ఒత్తిడి వల్ల మహిళల్లో లైంగిక సమస్యలు

మానసిక ఒత్తిడి అనేది మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ స్థితిని ప్రభావితం చేసే ఒక ప్రధాన అంశం. దీర్ఘకాలిక ఒత్తిడి స్త్రీల లైంగిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయగలదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సరైన అవగాహన, జీవనశైలి మార్పులు, మరియు చికిత్స కీలకం. మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే శారీరక మార్పులు మానసిక ఒత్తిడి వల్ల…

మహా యజ్ఞంలా ఉద్యోగ నియామకాలు

పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలు గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొలువులు ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామమని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆమె…

పదేళ్ల నిరీక్షణకు తెర..

922 మందికి ఉద్యోగ నియామక పత్రాలు నెల రోజుల్లో గ్రూప్‌ 2, 3 నియామకాలు పూర్తి.. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందం నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు.. జడ్పీటీసీ అయినప్పుడు ఎంతో సంతోషడ్డా.. సీఎం రేవంత్‌ రెడ్డి భావోద్వేగ ప్రసంగం ఉద్యోగ నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం అభ్యర్థులు ఎదురు చూశారని, నేటితో వారి కల నెరవేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక మలుపు

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, మాజీ డిసిపి రాధాకిషన్‌ ‌రావుల కేసు కొట్టివేత ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌ ‌రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌టాపింగ్‌ ‌కేసులో ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫోన్‌ ‌టాపింగ్‌ ‌కేసు నమోదైంది. రియల్‌ ఎస్టేట్‌…

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌ ‌తెచ్చిన కరువే..

జాక్‌పాట్‌లో రేవంత్‌ ‌రెడ్డి సీఎం అయ్యారు జిల్లాలో నీళ్ల  మంత్రులు ఉన్నా శూన్యం కేసీఆర్‌ లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే లేదు మాజీ మంత్రి కేటీఆర్‌ రేవంత్‌ ‌రెడ్డి జాక్‌పాట్‌లో రాష్ట్రానికి సీఎం అయ్యారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ‌సిల్వర్‌ ‌జూబ్లి ఉత్సవాల ఏర్పాట్లపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ…

పది’ పరీక్షలకు అంతా సద్ధం

నేటి ఉదయం 9.30 నుంచి ప్రారంభం 5 నిమిషాల గ్రేస్‌ ‌పీరియడ్‌ ‌ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లు మొత్తం 5, 09,403 మంది విద్యార్థులు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ ‌పరీక్షలు శుక్రవారం మార్చి 21నుంచి  ప్రారంభంకానున్నాయి. మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్‌ 4 ‌వరకు పూర్తవుతాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల…

సందడి చేసిన 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా

Miss World 2024 Kristina Pizkova at hyderabad

బేగంపేట్‌ ‌టూరిజం ప్లాజాలో గురువారం  జరిగిన ప్రీ ఈవెంట్‌ ‌ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్‌లో 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొని సందడి చేశారు. నమస్తే ఇండియా అంటూ 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పలకరించింది. అతిథులు చాలా గొప్పగా స్వాగతం చెప్పారని అన్నారు. తన ప్రయాణంలో, తన హృదయంలో భారతదేశానికి చాలా ప్రాధాన్యం ఉందని తెలిపారు. భారత కల్చర్‌, ఆర్టస్ ‌చాలా…

మిస్‌ ‌వరల్డ్ 2025 ‌పోటీలకు వేదికగా హైదరాబాద్

మే 7 నుంచి 31వ తేదీ వరకు పోటీలు తెలంగాణ ఖ్యాతి..పర్యాటకానికి మహర్దశ ప్రీ ఈవెంట్‌ ‌వేడుకల్లో మంత్రి జూపల్లి వెల్లడి హైదరాబాద్‌ ‌మిస్‌ ‌వరల్డ్ 2025 ‌పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక…

ముదురుతున్న బెట్టింగ్‌ ‌యాప్స్‌ వ్యవహారం

ప్రచారం చేసిన టాలీవుడ్‌ ‌ప్రముఖులకు చిక్కులు రానా, విజయ్‌ ‌దేవరకొండ, ప్రకాష్‌ ‌రాజ్‌లపై కేసు బెట్టింగ్‌ ‌యాప్స్  ‌వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ యాప్‌లను ప్రమోట్‌ ‌చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటీనటులపై మియాపూర్‌ ‌పోలీసులు కేసు నమోదు చేశారు. నటీనటులు, సోషల్‌ ‌మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖుల జాబితాలో…

ఛత్తీస్‌గడ్‌ దండకారణ్యంలో మారోసారి కాల్పుల మోత

భద్రత బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు 30 మంది మావోయిస్టులు మృతి ` ఒక జవాన్‌ మృతి భారీగా ఆయుదాలు స్వాధీనం ` మృతదేహాలను గుర్తించే పనిలో పోలీస్‌ అధికారులు తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మరోసారి భీకర కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో…