Prajatantra Desk

Prajatantra Desk

వన్యప్రాణుల రక్షణ.. ఎవరి బాధ్యత…?

వన్యప్రాణుల సంరక్షణ అనేది వృక్ష మరియు జంతు జాతులను మరియు వాటి ఆవాసాలను రక్షించే పద్ధతి. వన్యప్రాణులు ప్రపంచ పర్యా వరణ వ్యవస్థలకు అంత ర్భాగం, ప్రకృతి ప్రక్రియలకు సమతుల్యత మరియు స్థిర త్వాన్ని అంది స్తాయి. వన్య ప్రాణుల సంరక్షణ లక్ష్యం ఈ జాతుల మనుగడను నిర్ధారించడం మరియు ఇతర జాతులతో స్థిరంగా జీవించడంపై…

పెట్టుబడి, కట్టుబాటు, పట్టుదల

నా నాన్నగారు తెల్లవారుజామున నాలుగింటికి వరంగల్లు రైల్వేస్టేషన్‌ ‌కి వచ్చే మద్రాస్‌ ఎడిషన్‌ ‌పత్రికల కట్టలు విసిరేసి వెళ్లిపోయేవాడు. అందులో విజయవాడ నుంచి చేరిన పత్రికల కట్టలను నాన్న వెతుక్కొవాలి. స్టేషన్‌ ‌బయట చీకటిలో ఆ కట్టలలొ కొన్ని కరపత్రాలు కనపడేవి. వెల్లడిచేయడానికి ప్రభువులకు వీల్లేని పోరాడే అంశాలు ఉండేవి. నిజాం ప్రభుత్వం పైన జనం…

కాంగ్రెస్‌ పార్టీలో నా స్థానం ఏంటో తెలియట్లే..

నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నా… నాకన్నా 4 ఏళ్ళ తర్వాత జానారెడ్డి పార్టీలో చేరారు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ‘నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేశాను.. , బీఆర్‌ఎస్‌ హయాంలో 10 ఏళ్ళు ఒంటరి పోరాటం చేశాను.. ఇప్పుడు…

మహిళా సాధికారతే మా లక్ష్యం

అంబేద్కర్, రాజీవ్ లతోనే మహిళలకు విశిష్ట అధికారాలు గ్రీన్ పవర్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం స్త్రీ సమ్మిట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: మన దేశంలో మహిళలకు విశిష్ట అధికారాలు, హక్కులు, రాజకీయాల్లో వాటాకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లే పునాదులు…

ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి ఇతర నగరాల కన్నా హైదరాబాద్‌లో 56 శాతం వృద్దిరేటు సిటిజన్‌ గ్లోబల్‌ ‌కేపబిలిటీ సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌15: ‌గ్లోబల్‌ ‌బిజినెస్‌ ‌హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్‌ ‌స్పేస్‌కు డిమాండ్‌ ‌బాగా పెరిగిందని చెప్పారు. అమెరికాకు…

భూముల అమ్మకంలో బిఆర్‌ఎస్‌తో పోటీ

పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో లేను తెలంగాణలోనూ ఎన్‌డిఎ కూటమి ఏర్పాటు మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణలో భూములు, మద్యం విక్రయాలు, అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. భూముల అమ్మకంలో బిఆర్ఎస్ తో కాంగ్రెస్‌ ‌పోటీ-పడుతోందన్నారు. హెచ్‌సీయూ అంశంలో తనపై కేసు పెడితే ఎదుర్కొనేందుకు…

సామ్రాజ్యవాద నియంతృత్వ పోకడలతో ఛిద్రమవుతున్న మధ్య తరగతి ప్రజలు

లోకం ఎట్లుంది సిద్దా అంటే ఎవడి లోకం వాడిదన్నట్లు, ఒకవైపు అమెరికా ఓపెన్‌ ఏఐ, ‌గ్రోక్‌ ఎక్స్ ‌పేరుతో ఆర్టిఫీ షియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌చాట్‌ ‌బోట్‌ ‌తయారు చేస్తే దాని తలదన్నే విధంగా చైనా డీప్‌ ‌సీక్‌ ఆర్‌ ‌పేరుతో మరో ఆవిష్కరణ చేసి కృత్రిమ మేథ రంగంలో అగ్రగామిగా చేరింది. ‘పెట్టుబడి’ బెంగ పట్టుకుని,…

ఆరోగ్య సంక్షోభంలో భారత్‌

‌సైలెంట్‌ ‌గా విస్తరిస్తోన్న ఊబకాయం, మానసిక అనారోగ్యం ఐపిఎస్‌ఓఎస్‌ ‌రిపోర్ట్ ‌బయటపడ్డ నిజాలు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి భారతదేశం గణనీయమైన మార్పులకు లోనవుతోంది. ఇది అంటువ్యాధి కాని వ్యాధుల ప్రాబల్యం, మానసిక ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన ద్వారా గుర్తించబడింది. నేటి ఆధునిక జీవనశైలి, వేగవంతమైన నగరీకరణ వల్ల భారత ప్రజలు అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు.…

విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరం

విద్య ఒక దేశ భవిష్యత్ కు బలమైన పునాది. అయితే ప్రస్తుత భారతీయ విద్యావ్యవస్థ ఇప్పటికీ బ్రిటీష్‌ ‌పాలనలో రూపొందించబడిన పాత తత్వాలను ఆధారంగా చేసుకుని కొనసాగుతోంది. విద్యార్థి మేధస్సు, అభిరుచి, జీవిత నైపుణ్యాలకు బదులుగా మార్కులకు ప్రాధాన్యమిచ్చే ఈ విధానం ఇప్పటికీ ఉంది. అందువల్ల, మన దేశంలో ఉన్న విద్యావ్యవస్థ గతంలో తయారైన పాత…

రాజ్యాంగాన్ని మార్చాలని బిజేపి, బిఆర్ఎస్ కుట్ర

రాహుల్ గాంధీ తిరోగమనవాది అనడం అవివేకం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ అందించిన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో భారత రాజ్యాంగమే లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి…