సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

కంచ గచ్చిబౌలిలో విధ్వంసం ఎంత భయంకరమైందో తేలింది.. మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును…









