Prajatantra Desk

Prajatantra Desk

సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

కంచ గచ్చిబౌలిలో విధ్వంసం ఎంత భయంకరమైందో తేలింది.. మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో జరిగిన వాదనల వల్ల ప్రపంచానికి తేటతెల్లమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కంచ గచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును…

నైనీ గని ప్రారంభంతో భవిష్యత్ కు బంగారు బాటలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16:  సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి, రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో…

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేతలు మృతి

Top Maoist leaders killed in encounter

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పులు..  మృతుల్లో  హల్దార్‌, ‌రామి ఒకరిపై 8 లక్షలు, మరొకరిపై రూ.5 లక్షల రివార్డు మృతదేహాలను గుర్తించిన బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  16 : ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనాయకులు మృతి చెందారు. వివరాల్లోకి…

అవినీతిపై విచారణ చేస్తే ధర్నాలు చేయడం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర ఏప్రిల్ 16:  దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం బోఫోర్స్, 2జీ, బొగ్గు కుంభకోణం వంటి ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులోనూ వేలకోట్లు కొల్లగొట్టాలని చూస్తోందని ఆరోపించారు.  స్వాతంత్ర్య సమరయోధులు నేషనల్…

సింగరేణి చరిత్రలో సువర్ణాధ్యాయానికి శ్రీకారం..

విశ్వవ్యాప్త విస్తరణకు తొలిమెట్టుగా నైనీ గని ప్రారంభం ప్రజా పాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు.. యావత్తు తెలంగాణకే గర్వకారణం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని…

గ్రీన్ ఎనర్జీ పాలసీతో అంచనాలకు మించి పెట్టబడులు

ఉప ముఖ్యమంత్రి భట్టి సమక్షంలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ రాష్ట్రంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ఆసక్తి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి…

వ్యవసాయ శాఖలో సాంకేతికతను ఉపయోగించాలి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : వ్యవసాయ శాఖలో సాంకేతికతను జోడించి రైతులకు మేలు చేసే సాంకేతిక కంపెనీలతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల డాటాను వివిధ అవసరాలకు వాడుకునే విధంగా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను కూడా…

అంతర్జాతీయ విద్యార్థులకు శాపంగా మారిన ఓపిటి బిల్లు

పాలస్తీనా అనుకూల విద్యార్థి కార్య కలాపాలపై  అంతర్జాతీయ స్కాలర్ల పై అమె రికా కఠిన చర్యలు చేపట్టింది.  నిర్బంధాలు, బహిష్కరణలు  బెదిరింపులు పాల్పడుతోంది.  న్యూయార్క్‌లోని  కొలంబియా విశ్వ విద్యా లయంలో ప్రముఖ విద్యార్థి ఉద్యమ నిర్వా హకుడు  మహమూద్‌ ఖలీల్‌ నిర్బంధం, భార తీయ విద్యార్థి రంజని శ్రీనివాసన్‌ స్వీయ-బహిష్కరణతో, వాక్‌ స్వేచ్ఛా, విద్యా స్వేచ్ఛ,…

ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైనట్టేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 సోమవారం నాడు జారీ చేసిన నాలుగు జీఓ లు, అంతకు ముందు మార్చ్‌ 18న శాసనసభ ఆమోదించి, ఏప్రిల్‌ 9న గవర్నర్‌ ఆమోదం పొంది చట్టంగా తయారైన ది తెలంగాణ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌) చట్టం 2025, మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణాను నిరం తరంగా…

‘‘ఎవడ్రా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టేది ..!’’

రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా జరుగుతున్నదా ? అయితే కుట్రదారులెవరు? వారికున్న బలమేంటి? కుట్ర రచన చేస్తున్నది రాజకీయ వర్గాల, వ్యాపార వర్గాల అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. సుమారు పదహారు నెలలకింద ప్రజాస్వామ్య రీతిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉంది. పార్టీ అధిష్టానవర్గం ఆశిస్సులతో, రాష్ట్ర నాయకుల…