Prajatantra Desk

Prajatantra Desk

విద్యార్థుల కోసం

“తనిసిరే వేల్పులుదధి రత్నములచేత వెరచిరే ఘోర కాకోల విషముచేత విడిచిరే యత్నమమృతంబువొడముదనుక నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు “ భర్తృహరి సుభాషితం ఇది ‘దేవతలు సముద్ర మధనంలో రత్నాలు లభించగానే సంతృప్తి చెందలేదు, భయంకరమయిన కాలకూట విషం బయటికి రావడంతో భీతిల్లలేదు, అమృతం లభించే వరకు ప్రయత్నం మానలేదు, నిపుణమతులు తాము నిశ్చయించిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నిస్తారు’…

మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి

ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి వామక్షాల సదస్సులో వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి, ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్  వెంటనే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బషీర్ దేశోద్ధారక భవన్…

బిసి బిల్లు ఆమోదంపై హర్షం

గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం, తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే 2 : కాంగ్రెస్‌ ‌బీసీ నేతలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌, ‌కేకే, మధుయాష్కీ నేతృత్వంలో గవర్నర్‌ను కలిశారు. బీసీలకు…

నగరంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఓల్డ్ సిటీకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  తెలంగాణ అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీనే అని, అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదు – ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ…

రాష్ట్రంలో హీట్ వేవ్ పై యాక్ష‌న్ ప్లాన్ షురూ..

వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాల‌కు ఎక్స్ గ్రేషియో రూ.4 ల‌క్ష‌ల‌కు పెంపు అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు, మ‌జ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల స‌ర‌ఫ‌రా స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హీట్ వేవ్‌పై 12 విభాగాల‌తో స‌మీక్ష   హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు సంబంధిత…

600 చ‌ద‌ర‌పు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు

ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ట్ట‌ణ ప్రాంతంలో 500 ఇండ్లు ఈనెల 5 నుంచి 20 వ‌ర‌కు 28 మండ‌లాల్లో భూభార‌తి నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ లో  జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గానికి…

తెలంగాణ ప్రతిష్టను పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు

మిస్‌ వరల్డ్‌ పోటీలతో తెలంగాణ రైజింగ్ కు ఊతం హైదరాబాద్ లో  మే 7 నుంచి 31 వరకు వేడుకగా పోటీలు రాష్ట్ర సంస్కృతి, పర్యాటక, ఆధ్యాత్మిక టూరిజంను ప్రపంచానికి తెలియజేసేలా ప్రణాళికలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్,  ప్రజాతంత్ర, మే 2 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

యూఎస్‌ ‌వీసా కోసం కాన్సులేట్‌కు మాజీ సిఎం కెసిఆర్‌

Concerns about KCR's silence.. Criticism

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే2: యూఎస్ వీసా కోసం మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌గచ్చిబౌలిలోని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారని సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ ‌పాస్‌ ‌పోర్ట్ ‌కార్యాలయంలో పాస్‌పోర్ట్ ‌రెన్యువల్‌ ‌కోసం పత్రాలు సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌస్‌ ‌నుంచి నేరుగా అమెరికన్‌ ‌కాన్సులేట్‌…

మరింత పారదర్శకంగా వోటరు జాబితా

జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో వోటరు కార్డు అనుసంధానం కొత్త డిజైన్ లో వోటరు సమాచార స్లిప్‌ లు ‌ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే 1 : వోటర్ల జాబితాను నవీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వోటర్ల జాబితాను జనన, మరణ ధ్రువీకరణ రికార్డులతో అనుసంధానం…

దేశవ్యాప్త కులగణన చారిత్రాత్మక నిర్ణయం

గతంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి మోసగించారు.. కుల గణనను. తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3: జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక…