సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– మార్కెట్ తీరుకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి – బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 17 : సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం…









