Prajatantra Desk

Prajatantra Desk

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

– మార్కెట్ తీరుకు అనుగుణంగా సింగరేణి ఎదగాలి – బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17 : సుమారు 45 వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం…

ఆపరేషన్‌ ‌కగార్‌ను త‌క్ష‌ణం ఆపాలి

– ఆదివాసీలే హతమవుతున్నారు -ఇది ప్ర‌జాస్వామ్య సూత్రాలకు విరుద్దం – మావోలతో వెంటనే శాంతి చర్చలు జరపాలి -అరిక‌ట్టాల్సింది దోపిడీని, మావోయిస్టుల‌ను కాదు – అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తే న‌క్స‌లైట్ అనడం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? – ఇందిరాపార్క్ ‌వద్ద మహాధర్నాలో మేధావులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 17: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ ‌కగార్‌ను ఎత్తివేయాలని సోమ‌వారం నిర్వ‌హించిన మహాధర్నాలో…

హరీష్‌రావుకు అస్వస్థత.. హాస్పిటల్ లో చికిత్స 

మాజీ మంత్రి హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఆయన బేగంపేట సన్‌షైన్‌ కిమ్స్‌ హాస్పిటల్ లో  చేరినట్లు సమాచారం. కేటీఆర్‌ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అక్కడే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

టిటిడీ ప్ర‌తిష్ట పెంచేలా దిల్లీ క‌ళ‌శాల‌

- TTD Chairman B.R. Naidu

– టీటీడీ ఛైర్మ‌న్ బి.ఆర్‌. నాయుడు – క‌ళాశాల గ‌వ‌ర్నింగ్ బాడీ ఛైర్మ‌న్‌గా ఎన్నిక‌   టిటిడి ప్రతిష్టను మరింత పెంచేలా దిల్లీ  శ్రీ వేంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు కోరారు. తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టిటిడి ఈవో  జె. శ్యామలరావు,  సోమవారం 155వ గవర్నింగ్ బాడీ సమావేశం…

డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల‌బ్దిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు

ఒక్కో ఇంటి నిర్మాణానికి  రూ.5ల‌క్ష‌ల స‌హాయం 2.65 ల‌క్ష‌ల మంది ల‌బ్దిదారుల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాలు 71 వేల ఇండ్లు గ్రౌండింగ్‌ రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మొండి గోడ‌ల‌తో అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను పూర్తిచేయ‌డానికి కాంట్రాక్ట‌ర్ ముందుకు రాని ప‌క్షంలో ల‌బ్దిదారులే ఆ…

రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ అన్నదాతల కోసం ఏటా 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్ఎస్ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు   రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే…

వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వసతులతో ఉండాలి

నర్సింగ్‌ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్‌ ఉండాలి వైద్యారోగ్య సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతి నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని,…

స్థానిక సంస్థల ఎన్నికలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న ప్ర‌భుత్వం?

government preparing for local body elections?

( మండువ రవీందర్‌రావు ) రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్నది. చాలాకాలంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావర‌ణం వున్నట్లుగా భావిస్తున్నది. మరింత ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోగా దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల రాష్ట్రమంత్రులు ఒకరితర్వాత ఒకరు…

కాళేశ్వరంతో న‌ష్ట‌మే ఎక్కువ‌

-ఇది పనికొచ్చే ప్రాజెక్ట్ ‌కాదు – గతంలోనే దీనిపై బిజెపి స్పష్టత ఇచ్చింది – నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేప్టీ అథారిటీ నివేదిక కూడా తెలిపింది – కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు  ‌కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర…

తెలంగాణ ప్ర‌తిష్ట‌ను పెంచాను

-త‌ల‌దించుకునే ప‌నేం చేయ‌లేదు -అవినీతి జ‌ర‌గ‌ని కేసులో ఏసీబీని రంగంలోకి దించ‌డ‌మేంటి? -అరెస్ట్ చేయాల‌నుకుంటే చేసుకోవ‌చ్చు -కాళేశ్వ‌రం గొప్ప‌త‌నాన్ని రాష్ట్రమంత‌టా చాటాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని తాను ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేద‌ని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు…