prajatantra_news

prajatantra_news

అభివృద్ధి పేరు చెప్పి విధ్వంస‌కాండ‌

– మూసీ పేరిట లూటిఫికేష‌న్‌ను వ్య‌తిరేకిస్తున్నాం – చేప‌ట్టేది మూసీ ప్ర‌క్షాళ‌నా?  లేక సుంద‌రీక‌ర‌ణా? – ప్ర‌క్షాళ‌న అయితే పేద‌ల ఇళ్లు కూల‌గొట్టుడేంది? – ప్రజ‌ల అభిప్రాయం తెలుసుకోకుండా ప్ర‌ణాళికా ర‌చ‌న ఏంది? – మీ అధ్య‌య‌నం బ‌య‌ట‌పెట్టండి – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12: ఈరోజు మూసీ బ్యూటిఫికేషన్…

రేవంత్ బినామా లావాదేవీల‌పై విచార‌ణ జ‌ర‌పాలి

– దివాలా తీసిన కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు – స‌ద‌రు కంపెనీపై ఇప్పటికే అనేక కేసులు – కేంద్ర హోమ్ మంత్రికి కేటీఆర్ లేఖ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:  రాష్ట్రంలో తీవ్రంగా దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు…

గ్యాస్ సరఫరాపై గందరగోళం వద్దు

– బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదు – బ్లాక్ చేస్తే ఉపేక్షించబోం – సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే ఈ దుస్థితి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ – కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో…

నిర్వహణ వ్యయాల్లో కేంద్రం భాగస్వామి కావాలి

– కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పీ అండ్ ఆర్ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు తాము అనేక ప్రతిపాదనలు పంపామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

హైదరాబాద్ నుంచి 3 కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు

– తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – ప్రధాని, రైల్వేశాఖ మంత్రికి ధన్యవాదములు న్యూదిల్లీ, మార్చి 13: ఆయా మార్గాలలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్కనుగుణంగా సేవలందిస్తున్న మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మారుస్తూ భారతీయ…

పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలి

– టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఒక ప్రకటనలో తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని…

సమయానికి సరఫరా జ‌రగాలి

– గృహ వినియోగ సిలిండ‌ర్ల‌పై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13 : రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్‌పీజీ నిల్వలు, వినియోగదారులకు గ్యాస్ పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఆయిల్…

నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే

– కార్పొరేట్ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి – నెట్‌ఫ్లిక్స్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తాను గతంలోనే చెప్పానని, నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్…

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం

– దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకురండి – రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ‘రేర’పై దృష్టి సారించండి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం…

అం‌బర్‌పేటలో కల్తీ పెరుగు స్వాధీనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: కల్తీ జాబితాలో పెరుగు కూడా చేరింది.  నగరంలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్‌ ‌సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్, ‌జీహెచ్‌ఎం‌సీ ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.పెరుగు…