prajatantra_news

prajatantra_news

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ

– మహా నగర అభివృద్ధికి రెండేళ్లలో రూ.20వేల కోట్లు – 27 మునిసిపాలిటీల విలీనం చరిత్రాత్మక నిర్ణయం – ‘క్యూర్’, ‘ప్యూర్’, ‘రేర్’ వ్యూహంతో స్థిరమైన అభివృ ద్ధి – ‘క్రెడాయ్‌’ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాదు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తమ రెండేళ్ల పాలనా కాలంలో హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.20వేల…

పదేళ్లు పాలించి ‘పట్టా’ ఇవ్వని దొరలు

– అధికారం మనది.. అభివృద్ధి చేసేది మనమే.. – ప్రతిపక్షాల మాయమాటలపై మంత్రి పొంగులేటి నిప్పులు పాల్వంచ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఎన్నికలు రాగానే చుట్టాల్లా వస్తారు.. రంగుల కండువాలు మార్చి మాయమాటలు చెబుతారు.. పదేళ్లు అధికారంలో ఉండి పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేని ఆ ‘దొర’లు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు…

అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకోలేం

– రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారట? – బీఆర్‌ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమిటి? – ఆ పార్టీలను గెలిపిస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారు – కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తోంది బీజేపీయే – బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా – కరీంనగర్ ఎన్నికల…

డాక్టర్ అనితా రెడ్డికి బెస్ట్ కన్స్యూమర్ లీడర్ అవార్డు

హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ అండ్ అడ్వైజర్, సివిల్ సప్లయిస్ డిపార్టుమెంట్ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ డాక్టర్ కరుకాల అనితారెడ్డి బెస్ట్ కన్స్యూమర్ లీడర్ సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో పౌండర్ చైర్మన్ డాక్టర్…

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్

– ముగ్గురు మావోయిస్టుల మృతి – భద్రతా బలగాల కమాండో కూడా.. రాయపూర్, ఫిబ్రవరి 6: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా పొదవాడ అడవుల్లో జరిగిన ఈ సంఘటనలో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని ఇంటెలిజెన్స్…

ఘాటెక్కిన మిర్చి ధ‌ర‌

– వరుసగా పెరుగుతున్న ధరలతో రైతుల్లో ఆనందం – ఇతర పంట ఉత్పత్తులకు ధరలు ఆశాజనకం వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజులు వచ్చాయి. పంట ఉత్పత్తులకు గణనీయంగా ధరలు పలుకుతున్నాయి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను…

నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి

– కిట్స్‌లో సృజనాత్మక లీప్, ఆర్ట్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై సెషన్ వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కిట్స్ వరంగల్లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఐఆరఈ), స్టూడెంట్ అలయన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ (సెయిల్) కలిసి సృజనాత్మక లీప్-ఆర్ట్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశంపై మార్గదర్శకత్వం, సాంకేతిక సెషన్‌ను గురువారం నిర్వహించారు. ఈ…

వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యం దిశగా దేశం పరుగులు

– రీఫార్మ్.. ‌పెర్ఫార్మ్.. ‌ట్రాన్స్‌ఫార్మ్ ‌దిశగా భారత్‌ -‌ ప్రపంచంలో భారత్‌ ‌పరపతి పెరుగుతోంది – 9 దేశాలతో ట్రేడ్‌ ‌డీల్‌ ‌చేసుకుంటున్నాం – ఎక్స్‌ప్రెస్‌ ‌వేగంతో సంస్కరణల అమలు – దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదు – మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ‌స్థానం – కాంగ్రెస్‌కు దూరదృష్టి లేదు..వోట్‌…

బీజేపీని గెలిపిస్తే దండిగా నిధులు

– హామీలు గుప్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 5ః: మున్సిపాలిటీల్లో బిజెపిని గెలిపిస్తే నిధుల వరద పారిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మున్సిపాలిటీలకు వచ్చేది కేంద్ర నిధులేనని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్రం రూ.259 కోట్లు విడుదల చేసిందని, మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని…

మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు

– 16మంది కూలీల దుర్మరణం షిల్లాంగ్‌,‌ ఫిబ్రవరి 5:మేఘాలయలో బొగ్గు గనిలో గురువారం భారీ ప్రమాదం జరిగింది. అందులో పేలుడు సంభవించడంతో 16మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ ‌జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన కథనాల ప్రకారం.. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దాంతో…