వేములవాడకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10ః మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి జాతర మహోత్సవానికి రావలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం పలి కారు. ఆమెతోపాటు దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో…









