prajatantra_news

prajatantra_news

వేముల‌వాడకు రావాల్సిందిగా సీఎంకు ఆహ్వానం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 10ః మహా శివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి జాతర మహోత్సవానికి రావలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం పలి కారు. ఆమెతోపాటు దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని క‌లిసిన వారిలో…

మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన

మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మీర్‌పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్‌లోని బండబావి ప్రదేశంలో రూ.9 కోట్ల అంచనాతో తలపెట్టిన మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు. కార్య‌క్ర‌మంలో  నగర మేయర్  గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్  శ్రీలత శోభన్ రెడ్డి,…

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోంది

– పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నాం – బాధ్యుల‌ను వ‌దిలిపెట్టం – మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు – పుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం – 80 శాతంపైగా స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

మహదేవప్ప మృతికి రేవంత్‌దే బాధ్యత

– ఎన్నికల సంఘం విచారణ జరపాలి – రేవంత్‌ ‌రెండేళ్లుగా ఏమీ చేయకుండా తనపై విమర్శలా? – మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: మక్తల్‌ ‌బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి సీఎం రేవంత్‌ ‌బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు…

మున్సిపల్‌ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

– మూడు వేల అదనపు బలగాలతో బందోబస్తు – పోలింగ్‌ ‌కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ ‌- ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌ అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు – డీజీపీ శివధర్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ ‌మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌…

పోరాటాల పురిటిగడ్డలో పుర ఎన్నికలు రసవత్తరం

– ఐదు మున్సిపాలిటీలు తమవేనంటూ కాంగ్రెస్ ధీమా – ఉనికి కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట గడ్డకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది నైజాంపై పోరాడి ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పుటిగడ్డ. అనంతరం జరిగిన మహత్తరమైన రాష్ట్ర ఆవిర్భావ…

సీఎం గారూ.. మీకు మానవత్వం ఉందా?

– రిటైర్డ్ ఉద్యోగులను వేదనకు గురిచేయడం న్యాయమా? – కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రిటైర్ అయ్యి రెండేళ్లయినా బెనిఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గమని కేంద్ర హోం శాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు…

కార్ల సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

– దగ్ధమైన కార్లు.. పెద్ద ఎత్తున నష్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ కార్ల కంపెనీ సర్వీస్ సెంటర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు దగ్ధమయ్యాయి. రాజేంద్రనగర్ మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో ఈ సంఘటన జరిగింది. భారీ అగ్ని ప్రమాదం…

రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి

– అధికారులను ఆదేశించిన సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటి లేని 227 ఆవాసాల్లో 642 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎంజిఎస్‌వై…

రేప‌టినుంచి ఆర్‌ఆర్‌బి పరీక్షలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ ‌కంట్రోలర్‌ ‌పరీక్ష బుధవారం నుచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్‌ ‌టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు డైరెక్ట్ ‌లింక్‌ ‌ద్వారా ఉచిత మాక్‌ ‌టెస్ట్‌లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ‌ద్వారా…