prajatantra_news

prajatantra_news

మూసీ ప్రాజెక్టులో కీలక అడుగు

– భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ పక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈమేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్…

మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

– పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ – సన్న బియ్యం ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారింది – ప్రజాపాలనపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాU…

దీన్‌దయాళ్ త్యాగ ఫలితమే బీజేపీకి అధికారం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బీజేపీగా ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం దీన్‌దయాళ్ వంటి మహనీయుల త్యాగ ఫలితమేనని, ఈ విజయానికి ఆయనకు పార్టీగా మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దీన్‌దయాళ్ఉపాధ్యాయ అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన జీవితం గడిపారన్నారు. నిరంతర…

కాంగ్రెస్ పార్టీ వేధింపులకు పాల్పడుతోంది

– అందుకే మ‌హ‌దేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు – భయపెట్టడం, ప్రలోభపెట్టడమే పనిగా మారింది – మహదేవప్ప కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మక్తల్‌లో 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని…

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– ప్రపంచ నగరాలతో రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళికలు – 2047కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనే లక్ష్యం – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విజ్ఞులైన ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం…

ఇది చరిత్రాత్మక బడ్జెట్

– పేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత – మోదీ హయాంలో రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు – కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే చరిత్రాత్మక బడ్జెట్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కేంద్ర బడ్జెట్‌ను అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి…

రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష

–  నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడే – మేమిచ్చాం, తెచ్చాం అంటున్నారు.. అది రాష్ట్ర ప్రజల సొమ్ము – కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది రూ.1,33,208 కోట్లు – కేంద్రం తిరిగి ఇచ్చింది రూ.51 వేల కోట్లు మాత్రమే – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: దేశానికి అధికంగా ఆదాయం…

గోషామహల్లో భారీగా నగదు పట్టివేత

– అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ మొత్తంలో నగదు పట్టుకున్నారు. సోమ వారం సాయంత్రం గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి…

యాదగిరిగుట్ట ఆల‌య‌ హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

– పటిష్టమైన భద్రత మధ్య లెక్కింపు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వ‌చ్చింది. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితో స్వామివారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు.  తెలిపిన 49 రోజుల హుండీ ఆదాయం రూ.4,03,02,821…

టెట్-2026 ఫలితాల విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 10 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హత సాధిం చిన అభ్యర్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెట్కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42.573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ…