prajatantra_news

prajatantra_news

స్పోర్ట్సు హ్యాకథాన్ నిర్వహించడం గర్వకారణం

– లోగో, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద స్టేడియంస్థాయి స్పోర్ట్స్ ఇన్నోవేషన్ లీగ్ అయిన స్పోర్ట్స్ హ్యాకథాన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనుండ‌డం రాష్ట్రానికి గర్వకారణమని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, క్రీడా, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మార్చి 28, 29…

విద్యార్థుల సమస్యలు ప‌ట్ట‌వా?

– విద్యా శాఖ మంత్రీ మీరే అయినా ఉలుకు లేదు – కమీషన్ల కోసమే యంగ్ ఇండియూ స్కూల్స్ – రేవంత్‌పై బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్ ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గరుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం…

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

– అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 12 : భారీ పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఒక మాన్యువల్‌లను సిద్ధం చేయాలన్నారు. డాక్టర్ బి.ఆర్.…

గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రండి

– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం – దిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీ – కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడులతో భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దిల్లీలో గురువారం బిజీబిజీగా గ‌డిపారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధుల విడుదల

– పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం తాజా విడతతో కలిపి మొత్తం…

హైదరాబాద్ విభజన అశాస్త్రీయం

– ఓడిపోతామనే భయంతోనే అరాచకాలకు పాల్పడ్డారు – కాంగ్రెస్‌పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆగ్ర‌హం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ…

కానిస్టేబుల్ ను నిలదీసిన బీఆర్ఎస్, బీజేపి

– ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజుల ఆందోళన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి11: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి వోటు వేయాలని వోటర్లను ప్రలోభపెట్టారు. 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి…

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది

– బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు – హుస్నాబాద్‌లో దుకాణాల మూసివేతతో కర్ఫ్యూ వాతావరణం – మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నారని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్…

భూపాలపల్లిలో లక్ష రూపాయలు సీజ్

జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి11: మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రం సమీపంలో రూ. లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలోని ఒక బండ కింద డబ్బులు దాచి, వోటర్లకు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న…

మున్సిపల్ ఎన్నికల్లో హ‌స్తం హవా!

– కాంగ్రెస్‌కు 68-76 మున్సిపాలిటీలు – బీఆర్ఎస్‌కు 29-36 మున్సిపాలిటీలు – బీజేపీకి 3-5 మున్సిప‌ల్ స్థానాలు – మూడు కార్పొరేష‌న్ల‌లో కింగ్‌మేక‌ర్‌గా ఎంఐఎం – పీపుల్స్ స‌ర్వే అంచ‌నా హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధ‌వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70…