prajatantra_news

prajatantra_news

రాహుల్‌ ‌గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి

– లోక్‌సభలో బీజేపీ ఎంపి నిషికాంత్‌ ‌దూబె తీర్మానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 12: కాంగ్రెస్‌ ‌నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బిజెపి ఎంపి నిషికాంత్‌ ‌దూబె గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తన వ్యాఖ్యలతో ఆయన దేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ ‌తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్‌ ‌పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు…

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత

– డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్,ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 12: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.…

బీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్

– బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండేలా చర్యలు – విజన్- 2047 లక్ష్యానికనుగుణంగా రవాణా, ఆర్టీసీ కార్యాచరణ – మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గత బడ్జెట్‌లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు, పెండింగ్‌ అంశాలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖల అధికారులతో మంత్రి పొన్నం…

పార్టీ పెట్టడం ఖాయం

– ఉద్యమకారులకు అన్యాయం జరిగింది – ఊహించిన దానికి భిన్నంగా నిర్ణయాలు – అందుకే మళ్లీ పోరాటం చేయాల్సి వస్తోంది – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: తాను కచ్చితంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతోనే పార్టీ ఉంటుందని,…

44వేలకు పైగా జర్నలిస్టు అక్రిడిటేషన్‌ ‌కార్డులు

– అర్హులందరికీ న్యాయం – సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్‌ ‌కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా…

పారా మెడికల్‌ ‌ఫీజు వివరాలు ఈ-పాస్‌లో ఉంచాలి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలోని పారా మెడికల్‌ ‌కళాశాలల్లో చదివే దాదాపు 30 వేల మంది విద్యార్థుల ఫీజు స్టక్చ్రర్‌ ‌వివరాలను ఈ-పాస్‌ ‌లో వెంటనే అప్‌లోడ్‌ ‌చేయాలని సాంఘిక సంక్షేమ‌ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌ ‌కుమార్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పారా మెడికల్‌ కళాశాలల్లో చదువుతున్న ఎస్‌.‌సి. ఎస్‌.‌టి, బీ.సి…

ఉగాదికి సనత్‌నగర్‌ ‌టిమ్స్

‌- మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలి – సిద్ధమైన 16 ఆపరేషన్‌ ‌థియేటర్లు – రెడీగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ ‌మిషన్లు – గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్‌ – అవయవమార్పిడి కోసం ఆర్గాన్‌ ‌ట్రాన్స్‌ప్లాంట్‌ ‌సెంటర్‌ – ఏర్పాట్లపై మంత్రి దామోదర్‌ ‌సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యాన్ని…

పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు 

– రాహుల్, ఖర్గే, కేసీలతో సీఎం రేవంత్ భేటీ – ఫలితాలపై నివేదికలు అందజేత న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలకు తెలియజేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…

కార్మిక చట్టాలకు నిరసనగా బంద్‌

‌- రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12:  కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో సమ్మెతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు, కార్మికులు నిరసనలు నిర్వహించారు.…