prajatantra_news

prajatantra_news

కల్తీ కల్లు బాధితులకు పరిహారం ఇవ్వాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: కూకట్‌పల్లి ప్రాంతంలో మూడు రోజుల క్రితం జరిగిన కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో అనధికారికంగా ఆరుగురు చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అనారోగ్యానికి గురైనవారికి…

రుణ వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేయాలి

– మహిళా శక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలి – అధికారుల‌కు మంత్రి తుమ్మల ఆదేశాలు – జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన వారికి స‌న్మానం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జులై 10:  తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగేందుకు ప్రత్యేక లేబుల్ ను ఏర్పాటు చేసిన‌ట్లు వ్య‌వ‌సాయ‌, చేనేత‌, జౌళి శాఖ‌ల‌…

దేశ చిత్ర‌ప‌టం నుంచి తెలంగాణ గాయ‌బ్‌

~ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి  నారా లోకేశ్‌కు జేపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు మాధ‌వ్  ఇచ్చిన భారతదేశ‌ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశారు. దేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ  నేతలు…

స‌భ‌ స‌జావుగా సాగేందుకు స‌హ‌క‌రించాలి

– అసెంబ్లీ మీడియా స‌ల‌హా క‌మిటీ తొలి స‌మావేశంలో స్పీక‌ర్‌ హైద‌రాబాద్, ్ర‌ప‌జాతంత్ర‌, జులై 10 : ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్  అన్నారు. తెలంగాణ లెజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం…

యూరియాపై ప్రణాళికలు రూపొందించండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కేంద్రం ప్రకటించిన విధంగా సరఫరాలు జరుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా జిల్లాల వారీ ప్రణాళిక చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిగుమతి యూరియాలో మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా జరగకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తయ్యే యూరియాను కేటాయించవల్సిందిగా…

హామీలు అమలుకాక దివ్యాంగుల్లో అసంతృప్తి

-అమలు కోసం ఉద్యమం చేపడతామని సీఎంకు లేఖ -బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నాదివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుకాకపోవడం వల్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

జలాశయాలను ఏపీకి అప్పనంగా అప్పగించారు

– తిరిగి మన వాటా రాబట్టేందుకు పోరాటం – ఎన్‌డిఎస్‌ఏ మార్గదర్శకాలకనుగుణంగా కాళేశ్వరం బ్యారేజిల పునరుద్ధరణ -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ఆంద్రప్రదేశ్‌కు కృష్ణా జలాశయాలను అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికీి బీఆర్‌ఎస్‌ పాలకులదేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.…

దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌

~ పది ట్రేడ్‌ యూనియన్ల మద్దతు ~ పాల్గొన్న 25కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు న్యూదిల్లీి, జూలై 9: కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ట్రేడ్‌ యూనియన్‌ సంస్థలు బుధవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 10 సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు బంద్‌లో పాల్గొన్నాయి. ట్రేడ్‌ యూనియన్లకు…

సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్ద పీట

– కీలకం కానున్న హ్యామ్‌ రోడ్లు – అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ ఏరియాలుగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత – రోడ్లు భవనాల శాఖ సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతోపాటు అభివృద్ధికి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల…

ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చకు సిద్ధం

-క్లబ్బుల్లో, పబ్బుల్లో కాదు -ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 9: నీళ్లు, నిధులకు సంబంధించి కెసీఆర్‌ కుటుంబం చేసిన తప్పిదాలను మీ ముందు పెట్టామని ప్రజా భవన్‌ లో వుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరించారు. అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తరువాత…