prajatantra_news

prajatantra_news

అమెరికాతో తెలుగువారికి స్నేహపూర్వకమైన బంధం

– యూఎస్‌-తెలంగాణ మ‌ధ్య‌ వాణిజ్య సంబంధాలను మెరుగుప‌రేందుకు చ‌ర్య‌లు – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11 :   అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని,  అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ కాన్సూల్ జనరల్…

మహిళా స్వయం సహాయక సంఘాలకు పండగ

రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: మహిళా స్వయం సహాయక సంఘాలకు పండుగ వాతావరణం నెలకొంది. ఈ సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన నిధులను ఆర్థిక శాఖ సెర్ప్‌కు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ…

అమ్మల‌ కీర్తిని ప్ర‌పంచానికి చాటేలా జాత‌ర

– సంప్రదాయాలు దెబ్బ తినకుండా  భారీ ఏర్పాట్లు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూలై 11: వొచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న  సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని…

బీసీ రిజర్వేషన్‌తో నీకేం సంబంధం

-కవితకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ అధినేత రాహుల్‌గాంధీ ఆశయం ఉందని చెప్పారు. శుక్రవారం ఇక్కడ…

17నాటి రైల్‌రోకో వాయిదా

– రిజర్వేషన్లపై పభుత్వం ఆర్డినెన్స్‌ తెస్తామన్నందుకే – ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 17న చేపట్టనున్న రైల్‌రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్డినెన్స్‌ తీసుకురావడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు,…

ప్రశాంత వాతావరణంలో బోనాలు

– 13న సీఎం రేంవత్‌ రెడ్డి ప్రత్యేక పూజలు – ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: ఉజ్జయిని మహంకాళి బోనాలకు వొచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మహంకాళి ఆలయ పరిసరాల్లో వివిధ శాఖల…

14న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ

– ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం – అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు – సన్న బియ్యంతో రాష్ట్ర జనాభాలో 84% మందికి లబ్ది – చట్టబద్దంగా బీసీల‌కు 42% రిజర్వేషన్లు – ముఖ్యమంత్రి సభ విజ‌య‌వంతం చేయాలి – పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  పిలుపు సూర్యాపేట, ప్రజాతంత్ర, జులై 11 :…

సీజేఐ గవాయ్‌కు ఘన స్వాగతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌కు శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. జస్టిస్‌ గవాయ్‌తోపాటు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పగిడిగంటం శ్రీనర్సింహలకు రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్‌తోపాటు రాష్ట్ర…

ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా దుష్ప్రచారం

– భారత్‌పై పాక్‌ దాడికి ఒక్క ఆధారమైనా చూపగలరా – లక్ష్యాలను చేధించడంలో భారత్‌ అసమాన ప్రతిభ – ఐఐటీ మద్రాస్‌ స్నాతకోత్సవంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చెన్నై, జులై 11: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా…

ముఖ్యమంత్రిని క‌లిసిన‌ బీసీ సంఘాలు

బీసీల‌కు 42 రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంపై హ‌ర్షం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11 : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నాయకులు శుక్ర‌వారం క‌లిశాయి.   స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీసీ…