prajatantra_news

prajatantra_news

ఇది డేటా కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌

కుల గణనపై నిపుణుల కమిటీ నివేదికపై సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: కులగణన సర్వేపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కేవలం డేటా కాదు.. ఇది తెలంగాణ మెగా హెల్త్‌ చెకప్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా…

పదవుల కోసం పార్టీ మారలేదు

– కడుపులో కత్తులు పెట్టుకున్నవారితో కొట్లాడలేం – కేంద్ర మంత్రి బండి వ్యాఖ్యలపై ఈటల స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: హుజురాబాద్‌ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని తన వద్దకు వచ్చిన కార్యకర్తలనుద్దేశించి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఇకనుంచి అక్కడ స్ట్రెయిట్‌ ఫైట్‌ ఉంటుందని.. స్ట్రీట్‌ ఫైట్‌ మాత్రం కాదని స్పష్టం…

అన్నం పెట్టిన యజమానురాలి హత్య

– ఆపై అత్యాచారం – నిందితుడికి బెయిల్‌ నిరాకరణ – ఏపీ హైకోర్టులో కీలక కేసు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: అన్నం పెట్టిన యజమాని భార్యపై అత్యాచారయత్నం బెడిసికొట్టడంతో ఆమెను హతమార్చి ఆపై మృతదేహంపై లైంగికవాంఛను తీర్చుకున్న (నెక్రోఫిలియా) మృగం వైనమిది. ఈ కిరాతక నిందితుడికి బెయిల్‌ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి…

మెట్రో రెండో దశపై ఎంపీలకు అవగాహన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: మెట్రో రైల్‌ రెండో దశ సాధనకు రాష్ట్ర ఎంపీలకు పార్క్‌ హయత్‌ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైల్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరెయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, రఘువీర్‌…

కుల గణన దేశ దిశను మారుస్తుంది

– దేశంలో ఎక్కడా ఇలాంటి సైంటిఫిక్‌ సర్వే జరగలేదు – సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే. విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల…

ప్రభుత్వ పరిశీలనకు కులగణన నివేదిక

-ఇది విశ్వ‌స‌నీయ‌మైంది: క‌మిటీ స్ప‌ష్టీక‌ర‌ణ‌ – కేబినెట్‌లో చ‌ర్చించిన త‌ర్వాత తుది నిర్ణ‌యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 19:  రాష్ట్రంలో చేప‌ట్టిన కుల‌గ‌ణ‌నను అధ్య‌య‌నం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన స్వ‌తంత్ర‌ నిపుణుల క‌మిటీ ప్రభుత్వానికి శ‌నివారం తమ నివేదికను సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్…

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర

•అఖిలపక్షాన్ని కాంగ్రెస్‌ దిల్లీకి తీసుకెళ్లాలి •తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 19: తెలంగాణ లో విద్యా ఉద్యోగ,స్థానిక సంస్థలలో బి.సీ ల 42% రిజర్వేషన్‌ అమలు జరగకుండా బిజెపి కుట్ర పన్నుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్‌ ‌గౌడ్‌ ఆరోపించారు.…

సాగునీటి విడుదలకు రూట్‌మ్యాప్‌

– వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలి – ఆధునిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ – రియల్‌ లిడార్‌ సర్వేను త్వరితగతిన పూర్తిచెయ్యాలి – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: వానాకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌…

మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే అభివృద్ధి సాధ్యం

– పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 19 : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మన దేశానికి భారత మాత అని పేరుందని, రాష్ట్రానికి తెలుగు తల్లి ఉందని, అన్ని…

ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం

Eturunagaram Encounter

మరణించిన వారిలో నలుగురు మహిళలు వివరాలు వెల్లడించిన బస్తర్‌ ఐజి సుందర్‌రాజు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : అబూజ్‌మడ్‌ దట్టమైన అడవులలో శుక్రవారం భద్రతా దళాలు -మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను శనివారం గుర్తించారు. అభుజ్‌మద్‌లోని పరియా-కాకూర్‌ అడవుల్లో మావోయిస్టుల ఉనికి గురించి విశ్వసనీయ సమాచారం ఆధారంగా శుక్రవారం ఉమ్మడి ఆపరేషన్‌…