prajatantra_news

prajatantra_news

జోరుగా ‘పచ్చదనం’ పండగ

– ఉత్సవాన్ని తలపిస్తున్న వన మహోత్సవం – ఇప్పటివరకు 1.70 కోట్ల మొక్కలు నాటిన పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖ – మంత్రి సీతక్క నేతృత్వంలో ఊపందుకున్న కార్యక్రమం హైదరాబాద్‌, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే వనమహోత్సవ కార్యక్రమం పల్లెల్లో జోరుగా సాగుతోంది. గత ఏడాది 6…

పోలీసుల ప‌క్ష‌పాతాన్ని స‌హించం

– శాంతియుత వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొడుతున్న కాంగ్రెస్‌ – కేసీఆర్ పాల‌న‌లో అంతా శాంతియుతం -బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 18: కాంగ్రెస్ పార్టీకి కట్టు బానిసల్లాగా పని చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు హెచ్చరించారు. కాంగ్రెస్ గుండాల చేతిలో దాడికి గురైన బీఆర్ఎస్ లీడర్లపైనే…

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌, పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు…

కాంగ్రెస్‌ పార్టీకీ నిజాముద్దీన్‌ ఒక ఐకాన్‌

Minister Uttam Kumar Reddy

– తుది వరకు పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకుడు – ఆ కుటుంబానికి అండగా ఉంటాం -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజుర్‌నగర్‌, ప్రజాతంత్ర, జులై 18: నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి దివంగత నిజామొద్దీన్‌ ఐకాన్‌గా నిలిచి పోతారని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. తుదకంటూ…

బీజేపీ బలంగా విస్తరించింది

-స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మనవే -కార్యకర్తల సమ్మేళనంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మెదక్‌, ప్రజాతంత్ర, జులై 18: ఈరోజు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలంగా విస్తరించిందని, ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణలో 40 లక్షల మంది సభ్యత్వం పొందగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే 8 లక్షల మంది సభ్యత్వం…

 సిద్దిపేట సీఐపై విచారణకు హైకోర్టు ఆదేశం

 -తప్పు చేస్తే సర్వీస్‌ రికార్డులో నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18 భార్యభర్తల వివాదంలో జోక్యం చేసుకుని, నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్‌ను సిద్దిపేట్‌ టూటౌన్‌ సీఐ శ్రీనివాస్‌ వేధిస్తున్నారనే కేసులో హైకోర్టు స్పందించింది. అభియోగాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీని ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే సీఐ…

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసు

BC Reservations

~కోర్టు ఉత్తర్వులున్నా ఇంటి కూల్చివేతపై పిటిషన్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌ గ్రామంలోని 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఆదేశిస్తే ఎందుకు కూల్చేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఆదేశించింది. తన…

విద్యార్థులకు ముత్తూట్‌ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌ కళాశాలల్లో మెరిట్‌ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజుగా రూ.40 లక్షలకు చెక్కులను లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కొత్తపేట ఆధ్వర్యంలో ముత్తూట్‌ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌…

శ్రీలక్ష్మి కేసులో తీర్పు వాయిదా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18 : ఓబుళాపురం మైనింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దాఖలు చేసిన కేసులో ఐఎస్‌ఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పును వాయిదా వేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌ను గతంలో సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ఈ వివాదం చివరికి సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు చేరింది. 6వ…

కమిషన్‌ వేస్తారో లేదో చెప్పండి

– భూదాన్‌ భూదందాపై రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్‌ భూములకు సంబంధించిన లావాదేవీలపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తే చేసే ఉద్దేశం లేదంటే…