prajatantra_news

prajatantra_news

24న మంచుకొండ లిఫ్ట్‌ ట్రయల్‌రన్‌

– నేషనల్‌ హైవే ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు మార్చాలి – ఖమ్మం నగరంలో రహదారుల విస్తరణ చేపట్టాలి – ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి ఖమ్మం టౌన్‌, ప్రజాతంత్ర, జులై 21: మంచుకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ట్రయల్‌ రన్‌ను ఈనెల 24న నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్‌ అధికారులను…

వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా వుండాలి

– ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లగ‌కూడ‌దు – హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి – యూరియా కొర‌త లేదు – గిరిజ‌న ప్రాంతాల్లో అంటువ్యాధుల‌పై జాగ్ర‌త్త‌లు – 24 నుంచి కొత్త రేష‌న్ కార్డులు – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 21:  భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా…

కన్సర్వేషన్‌ రిజర్వ్‌ జీవో 49 నిలిపివేత

– మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 21 : కొమురం భీం కన్సర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు కోసం ఉద్దేశించిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి అహ్మద్‌ నదీం మెమో జారీ చేశారు. జీవో నిలుపుదల…

యాదగిరిగుట్టలో లక్ష పుష్పార్చన 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ఆలయ ముఖ మండపంలో బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రంగు రంగుల పూలతో ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ…

బీజేపీపై నింద వేయడం తగదు

– రిజర్వేషన్లపై ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ – పార్లమెంటుకు గాయబ్‌ అవుతున్న రాహుల్‌ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం న్యూఢల్లీి, జులై 21: కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఒకవైపు పార్లమెంటులో అనేక అంశాలపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గాయబ్‌ అవుతున్న…

రాజకీయ నాయకుల భాష మారాలి

– అభివృద్ధ్దిని దెబ్బతీస్తున్న ఉచిత పథకాలు – మండలి చైర్మన్‌ గుత్తి సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 21: రాజకీయ నాయకులు మాట్లాడే భాషను వింటున్న ప్రజలు చీదరించు కుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకతీతంగా ప్రతి నాయకుడు…

హెచ్‌సిఎ అక్రమాల్లో కేటీఆర్‌, కవిత

తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ‌కార్యదర్శి గురువారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అక్రమాల్లో మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ప్రమేయముందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్‌ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారని, చాలామంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా…

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే రికార్డు

– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: రేషన్‌ కార్డు అంటేనే ఆహార భద్రత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం…

పరిశ్రమల అవసరాలకనుగుణంగా శిక్షణ

–  ఏటీసీలపై సమీక్షలో సీఎం సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: పరిశ్రమల అవసరాలకనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌(ఏటీసీ)ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై కార్మిక శాఖ…

కొత్తగా 681 మంది డయాలసిస్‌ పేషెంట్లకు పెన్షన్లు

మంజూరు ఫైల్‌ పై సంతకం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్‌ పేషంట్లను ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం వారికి చేయూత పెన్షన్లు అందిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కొత్తగా గుర్తించిన 681 మందికి ‘సెర్ప్‌’ ద్వారా…