prajatantra_news

prajatantra_news

సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సభలో విపక్షాలు ప్రస్తావించదలచిన అంశాలపై మాట్లాడేందుకు తనను అనుమతించడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులను మాట్లాడేందుకు అనుమితిస్తూ విపక్ష నేతగా ఉన్న తనను అనుమతించకపోవడం…

సానిక ఎన్నికల్లో మెజారిటీ మనదే

– రేవంత్‌కు పాలన చేతకాకే ఈ దుస్థితి – బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ ముఖ్య నాయకుల సమావేశంలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 21: స్థానిక ఎన్నికలపై సర్వే చేయిస్తే మొత్తం 31 జిల్లా పరిషత్‌లలో 16 నుంచి 18 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోబోతోందని తేలిందని, ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని మాజీ…

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడిరది, పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు కాంగ్రెస్‌ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత నోటీస్‌ ఇస్తే ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చిద్దామని ప్రతిపక్షాలకు…

ఢాకాలో కుప్పకూలిన శిక్షణ విమానం

కళాశాల భవనంపై కూలడంతో ఒకరి మృతి ఢాకా, జులై 21: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానం ఎఫ్‌`7 జెట్‌ ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో మైల్‌ స్టోన్‌ పాఠశాల, కళాశాల భవనంపై సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం…

విజయంవైపు పయనిస్తున్న భదత్రా దళాలు

Prime Minister Modi

పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగం దిల్లీ, జులై 21: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ ప్రాంగణం నుంచి దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా అభివర్ణించారు.…

అంతర్జాతీయ ప్రొటోకాల్‌కు అనుగుణంగా దర్యాప్తు

–  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్‌నాయుడు దిల్లీ, జులై 21: అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్‌ ఇండియా-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్డ్‌ (ఏఏఐబీ) నిర్వహిస్తోందని, అంతర్జాతీయ ప్రొటోకాల్‌కనుగుణంగా జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడిరచారు. ఈ ప్రమాదంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి…

ఫైనల్స్‌కు చేరిన కోనేరు హంపి

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్‌ కప్‌ చెస్‌ పోటీల్లో భారత మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్‌ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయురాలిగా ఘనత సాధించింది. ఈమేరకు ఆమెకు దేశ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.…

పేదల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు – ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన – ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల, ప్రజాతంత్ర, జులై 20 : అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి, ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ,…

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి మరో ముందడుగు

– స్పోర్ట్స్‌ స్కూల్‌, క్రికెట్‌ స్టేడియం కోసం ఎమ్మెల్యేల వినతి ` సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి] వరంగల్‌, ప్రజాతంత్ర, జులై 20: వరంగల్‌లో స్పోర్ట్స్‌ స్కూల్‌, ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల…

రేవంత్‌ వ్యాఖ్యలు పార్టీ విధానాలకు వ్యతిరేకం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19: రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో నిన్న పర్యటించినపుడు వచ్చే పదేళ్లు తానే సీఎంనని రాసిపెట్టుకో అంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి…