prajatantra_news

prajatantra_news

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– సీఎం, డిప్యూటీ సీఎంల‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ మహా దేవుడిని ప్రార్థించారు. మహా శివరాత్రి ఉపవాసాలు, పూజలను భక్తిప్రవత్తులతో నిర్వహిస్తున్న…

అత్తాపూర్‌లో అడ్వకేట్ దారుణ హత్య

– కిరాతకంగా హత్య చేసిన బావమరుదులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: నగరంలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన కార్యాలయంలోనే ఖదీర్‌ను అతని మొదటి భార్య తమ్ముళ్లు అతి కిరాతకంగా చంపేశారు. పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఖదీర్‌కు రెండు పెళ్లిళ్లు…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్

– నైతిక విజయం మాదే : ఎమ్మెల్యే వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలదే అని అన్నారు. అధికారంలో ఉన్నామని నిబంధనలకు విరుద్ధంగా…

దౌర్జన్యాలు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలుపు

– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విÖడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టి…

కాంగ్రెస్‌కు అసంతృప్తి మిగిల్చిన ఫలితాలు

– హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాకు విజయావకాశాలు – బీజేపీకి గతంకంటే తక్కువ వార్డులు, ఓట్లు – స్థానిక ఎన్నికల్లో అధినేతలు తిరిగితే ప్రయోజనం శూన్యం – మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.…

లాయర్ స్వప్న హ‌త్య‌ కేసులో మరొక‌రి అరెస్ట్

– ఇప్పటికే ఆమె అన్న సహా నలుగురి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన కార్లు, ఫోన్లు స్వాధీనం – భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసుల వెల్లడి రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: మొయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్…

కరీంనగర్‌ ‌మేయర్‌ ‌పీఠం బిజెపిదే

– మోదీ పాలన, కార్యకర్తల కష్టంతోనే కరీంనగర్‌లో మెజారిటీ – ఇండిపెండెంట్ల కలయికతో మ్యాజిక్ ఫిగర్ దాటాం – బేజేపీకి మేయర్ పీఠం దక్కొద్దని మూడు పార్టీల కుట్ర – మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మోదీ పాలన, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ మెజారిటీ…

వీధి కుక్కలను దత్తత తీసుకోండి

– అహింస సందేశంతో స్ట్రే డాగ్ అడాప్షన్ – కుక్క పిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క – కుక్కలను చంపిన సర్పంచ్‌లపై చర్యలు తీసుకున్నాం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాక సమాజంలో మానవత్వాన్ని…

రెండేళ్ల ప్రజా పాలనకు ఆమోద ముద్ర

– ప్రభుత్వంపై విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇది రాజకీయ గెలుపు మాత్రమే కాదని,…

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

– రెండేళ్ల పాలనపై ఇది స్పష్టమైన ప్రజాతీర్పు – కాంగ్రెస్ కి ఘన విజయం అందించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు – విజేతలకు అభినందనలు – మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం.తాజా…