prajatantra_news

prajatantra_news

హామీలు మరచిన కాంగ్రెస్ ను నిలదీయాలి

– జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కిష‌న్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నాడు కెేసీఆర్‌ పాలన ఎలా ఉందో నేడు రేవంత్‌ రెడ్డి పాలన కూడా అలాగే కొనసాగుతున్నది అని కేంద్ర మంత్రి కిషననరెడ్డి విమ‌ర్శించారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్‌ హాలులో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.…

కౌన్సిల్‌లో బీఏసీ సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: తెలంగాణ శాసన మండలి చైైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధ్యక్షతన తన చాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరి కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, చీఫ్‌ విప్‌…

గోదావరికి పోటెత్తిన వరద

– నీట మునిగిన బాసర వీధులు ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30:‌నిర్మల్‌ ‌జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా వరద పెరగడంతో గోదావరి నుంచి సరస్వతి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. వరదనీరు వ్యాసమహర్షి ఆలయానికి, ఆలయ ఆవరణలోని తితిదే గృహాల వరకు చేరుకుంది. ఆలయం వద్ద దుకాణాలు, ప్రైవేటు లాడ్జ్‌లు, సత్రాలన్నీ…

పరిశుభ్రత పాటించ‌ని ‘మ‌న ట్ర‌స్ట్‌’

– చైల్డ్ రైట్స్ క‌మిష‌న్ త‌నిఖీలో వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఉప్పలన రామంతాపూరనలో ఉన్న ‘మన ట్రస్ట్‌’ను చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైరనపర్సనన సీతాదయాకరనరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 970కు పైగా ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న…

తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం

– రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని తీర్మానం – సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం – ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ల పేర్లు సిఫార్సు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌తెలంగాణ కేబినెట్‌ ‌సంచలన నిర్ణయం తీసుకుంది.రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్‌  ‌చట్టం2018 సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్‌..  ‌రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ‌స్థానంలో…

పేదల కోసం తపించిన సురవరం

– ఆయన ఆశయాల సాధ‌న‌కు కృషి – సురవరం సంస్మరణ సభలో సిఎం రేవంత్‌రెడ్డి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్30: ‌పేదల జీవితాలలో మార్పు రావాలని.. వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా…

కాళేశ్వరంపై హరీష్‌ మరోమారు పిటిషన్‌

– పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు భయమెందుకని ప్రశ్న హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30 : కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సస్పెండ్‌ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్‌ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు. ఈ పిటిషన్‌ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ…

కాళేశ్వరం, బిసి బిల్లుపై రేపు చర్చ

– మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30 : అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం సభలో చర్చ…

ఉర్దూ జర్నలిస్టులకు కంప్యూటర్లు

– మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి అంగీకారం – పునశ్చరణ తరగతుల్లో ఉర్దూ అకాడమి చైర్మన్‌ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హమ్దన్‌ తెలిపారు.…

యూరియా కోసం రైతుల పాట్లు

– తెల్ల‌వారుజాము నుంచే క్యూలు – ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్  30: యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద  శనివారం యూరియా టోకెన్లు జారీ చేయగా, టోకెన్ల వారీగా రైతు వేదిక వద్ద బస్తాలను పంపిణీ చేశారు. యూరియా బస్తాల…