prajatantra_news

prajatantra_news

నిమ్స్ లో 5.44ల‌క్ష‌ల మందికి వైద్య‌సేవ‌లు

– హాస్పిట‌ల్‌ డైరెక్ట‌ర్ బీర‌ప్ప‌ – అభినందించిన మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29: నిమ్స్‌లో ఈ ఏడాది తొలి 7 నెల్లలో (జనవరి నుంచి జులై) 5 లక్షల 44 వేల మందికి వైద్య సేవలు అందించామని నిమ్స్ డైరెక్టర్  బీరప్ప తెలిపారు.  నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై శుక్ర‌వారం…

ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్ష కిట్లు

– కూసుమంచిలో కిట్లను పంపిణీ చేసిన మంత్రి  పొంగులేటి ఖమ్మం/ కూసుమంచి,ఆగస్ట్  29, ప్రజాతంత్ర : ప్రమాదాల నివారణ కొరకు కాటమయ్య రక్షక కిట్లను గీత కార్మికులు తప్పనిసరిగా వినియోగించాలని రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయ‌న‌, శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్…

ఆర్థిక దుష్ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్‌

– ఈ వాద‌న త‌ప్ప‌ని తేల్చిన కాగ్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29:  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై  ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్…

31న ప్రొఫెసర్‌ ఎస్వీకి గిడుగు జీవన సాఫల్య పురస్కారం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29: సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పరిశోథకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణకు తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 31న‌ ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో ప్రదానం చేయనున్న‌ట్టు గిడుగు…

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:‌మైనార్టీల  సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలోని  రహమత్‌ ‌నగర్‌లో కార్యకర్తల భేటీలో పాల్గొన్న ఆయన మైనార్టీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉంటామని  తెలిపారు.  ఒక్కసారి హామీ ఇచ్చామంటే తప్పకుండా నెరవేరుస్తామన్నారు. రహమత్‌ ‌నగర్‌లో రూ.…

విద్యుత్‌ కనెక్షన్ల బాధ్యత అధికారులదే

– రైతులు డి.డి. కడితే సరిపోతుంది – మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 29: డీడీలు కట్టిన తర్వాత 60 రోజుల్లో వ్యవసాయ బోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖ అధికారులపై ఉందాని ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతులు తమ బోరు బావులకు…

ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

– తెలంగాణ క్రీడా కార్య‌క్ర‌మాలు దేశానికి ఆద‌ర్శం – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి – ప‌లువురు క్రీడాకారుల‌కు న‌గ‌దు పుర‌స్కారాలు – ఘ‌నంగా జాతీయ క్రీడా దినోత్స‌వం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:  భారత క్రీడలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో  క్రీడా సమాజం ముందుకెళ్లాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ…

రేప‌ట్నుంచి అసెంబ్లీ సమావేశాలు

– స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతున్నా: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌బిజెపికి రాజీనామా చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా హాజరవుతానని ఆయ‌న‌ స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేనని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కువ ఉందన్నారు.…

జిఎస్టీ సవరణల నష్టాన్ని కేంద్రమే భరించాలి

– రాష్ట్రాల ఆదాయం దెబ్బతినకుండా చూడాలి – జిఎస్టీ కౌన్సిల్‌ ‌భేటీలో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల డిమాండ్‌ ‌న్యూదిల్లీ,ఆగస్ట్29: ‌కేంద్రం వస్తు సేవల పన్ను (జిఎస్టీ)  రేటు నిర్మాణాన్ని సవరించడంతో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు శుక్రవారం డిమాండ్‌ ‌చేశాయి. జిఎస్‌టి రేటు నిర్మాణ సవరణ ప్రతిపాదనతో…

చేయూత పింఛన్ల పంపిణీలో సాంకేతిక విప్లవం

– పోస్టుమాస్టర్లకు 5G మొబైల్‌ ఫోన్ల అందజేత – ఇకపై పారదర్శకంగా, వేగవంతంగా పంపిణీ – కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో ఇప్పటివరకు పింఛన్‌దారుల ధ్రువీకరణ కోసం 2జీ ఆధారిత ఫింగర్‌ ప్రింట్‌ పరికరాలను వినియోగిస్తుండగా వాటి స్థానంలో ఆధునిక సాంకేతికతతో…