prajatantra_news

prajatantra_news

దివ్యాంగునికి న్యాయం చేసిన ప్రజా ప్రభుత్వం

– సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: కారుణ్య నియామకం కోసం దివ్యాంగుడైన కర్నాటి రామకృష్ణ 18ఏళ్లుగా చేసిన పోరాటం, ఆ కుటుంబం పడిన ఆవేదనకు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం న్యాయం చేసింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి కొత్తగూడెం పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తూ, 2007లో అనారోగ్యంతో…

‘స్థానికత’పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

– 9నుంచి 12 తరగతులు చదివితేనే లోకల్‌గా పరిగణింపు – సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌1: ‌స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ ‌సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఒ.ను సమర్థించింది. గతంలో…

మహిళా సంఘ సభ్యులకు యూనిఫాం చీరలు

– మంత్రి సీతక్క వెల్లడి – సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: మహిళా సంఘ సభ్యుల కోసం త్వరలో యూనిఫాం చీరలు పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె,…

వారిద్దరి వల్లే కేసీఆర్‌పై నింద

– తమ తండ్రి పరువు పోతే మాకే బాధ – హరీష్‌, సంతోషలపై ఎమ్మెల్సీ కవిత హాట్‌ కామెంట్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: హరీశ్‌ రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని తెలంగాణ జాృగతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు,…

మహిళాభివృద్ధిలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

– మహిళా సంఘాలకే చేప పిల్లల పెంపకం బాధ్యతలు – సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీలో భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: మహిళల ఆర్థిక, సామాజికాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్‌ మోడల్‌గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన మహిళలకు…

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలి

– ఆయన గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది – ఉప రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలుగు వారందరం ఒక తాటిపైకి వచ్చి ‘ఇండి’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి అండగా నిలవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నీలం సంజీవరెడ్డి, వివిగిరి, పీవీ…

రెవెన్యూ, స్టాంప్స్‌, సర్వే శాఖలకు ఒకే సాఫ్ట్‌వేర్‌

– త్వరలో 408 నక్షా లేని గ్రామాల్లో రీ సర్వే – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక సేవలందించడానికి వీలుగా అవినాభావ సంబంధమున్న రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌,…

బీసీలకు న్యాయం బీజేపీతోనే సాధ్యం

– డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు – పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు సమక్షంలో చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు బీసీ కమిషన్‌ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్‌ సభ్యుడిగా, అనంతరం రెండో హయాంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌గా సేవలందించిన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

బీసీ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలి

– గవర్నర్‌ను కోరిన పీసీసీ చీఫ్‌, మంత్రులు పొన్నం, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, కెపి వివేకానంద గౌడ, సీపీ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి…

అసెంబ్లీలో మా గొంతు నొక్కారు

– అది ఘోష్‌ కమిషన్‌ ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్ట్‌ – వివ‌రిస్తుంటే సీఎం సహా 8మంది మంత్రులు అడ్డుకున్నారు – గన్‌ పార్క్‌ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో అవతవకలు జరిగాయంటూ ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని అసెంబ్లీలో తాము…