prajatantra_news

prajatantra_news

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై కార్యక్రమాల నిర్వ‌హ‌ణ‌

– టీ-శాట్‌ సీఈవోను కలిసిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: విద్య, శిక్షణ (విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి ఇతర అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న టీ-శాట్‌ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి, సభ్యలు. టి-శాట్‌ ద్వారా మహిళాభివృద్ధి,…

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు బీజేపీ కమిటీ

– నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు గారు ఐదుగురు సభ్యులతో కూడిన మానిటరింగ్‌ కమిటీని శుక్రవారం నియమించారు. పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు పాయల్‌ శంకర్‌, పార్లమెంట్‌ సభ్యుడు ఎం. రఘునందన్‌…

సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్‌ అరాధే, జస్టిస్‌ ‌పంచోలీలు

– ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్29: ‌జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ‌విపుల్‌ ఎం.‌పంచోలీలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్‌.‌గవాయ్‌  ‌శుక్రవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు కొత్త జడ్జీల నియామకంతో కోర్టులో పూర్తి స్థాయి జడ్జీల సంఖ్య తిరిగి 34కి చేరుకుంది.…

సీఎంను కలిసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి

– రిలీఫ్‌ ఫండ్‌కు రూ.10 లక్షల విరాళం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా రూ.10 లక్షల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. తన సొంత బ్యానర్‌ భద్రకాళి ప్రొడక్షన్స్‌ తరపున నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా, సందీప్‌ రెడ్డి వంగాలు శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌…

జపాన్‌లో కొనసాగుతున్న మోదీ పర్యటన

– టోక్యోలో భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం – క్రిటికల్‌ మినరల్స్‌, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ రంగాల్లో సహకారంపై చర్చలు -వివరాలు వెల్లడిరచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 29: భారత్‌-జపాన్‌ మధ్య మైత్రి మరింత బలోపేతం చేసే దిశగా జపాన్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతోంది. భారత్‌-జపాన్‌ 15వ వార్షిక…

యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రిన్సిపల్‌ సెక్రటరి

– ఆలయ అభివృద్ధిపై సమీక్ష యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : రెవెన్యూ, ఎండోమెంట్స్‌ డిపార్టుమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో ఎస్‌.వెంకటరావు, కమిషనరు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం…

భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు       

 – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ            భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు త్రొక్కుతుంది. శుక్రవారం సాయంత్రానికి 44 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరుకుంది. ఇది మరింత పెరిగా అవకాశం…

ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

– ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిదిచోట్ల త‌నిఖీలు హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 29 :హనుమకొండ జిల్లా కాజీపేట చైతన్యపురిలో ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో…

ర్యాష్‌ ‌డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి

– టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు జనగామ,ఆగస్ట్ 29: ‌రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతితోపాటు- పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్‌ అలియాస్‌ ‌లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుల కథనం ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్‌ ‌తరఫున…

ప‌రిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన

– బీఆర్ఎస్ నేతల మ‌ద్ద‌తు పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:  సకాలంలో యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టిన సంఘటన పరిగి పట్టణంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. పంట అదును కాలంలో యూరియా అందకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి ఫర్టిలైజర్ దుకాణాల ముందు లైన్లో వేచి ఉన్న యూరియా దొరకటం లేదంటూ రైతులు మండిపడ్డారు.…