prajatantra_news

prajatantra_news

సిరిసిల్ల ఇంజినీరింగ్ విద్యార్థుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

KTR

– క‌ళాశాల‌కు శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణం ప్రారంభించాలి – రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 6: సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తమ హయాంలో ప్రారంభించిన ఈ కాలేజీకి అవసరమైన…

రేపు సంపూర్ణ చంద్రగ్రహణం

– యాదాద్రి సహా ప్రధాన ఆలయాల మూసివేత యాదగిరిగుట్ట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌6: ఆదివారం రాత్రి సంపూర్ణ చందగ్రహణం కారణంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన, ఉప, అనుబంధ ఆలయాలను మధ్యాహ్నం నుంచి  మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయ సంప్రోక్షణ చేసి సుప్రభాతం, బిందె…

గణేష్‌ ఉత్సవాల బందోబస్తు ఓ అనుభవం

– ఏ పండగ అయినా తొక్కిసలాట రాకుండా చూస్తాం – ట్రైనీ ఐపిఎస్‌ అధికారులతో కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ‌హైదరాబద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 6: ‌గణేష్‌ ఉత్సవాల బందోబస్తు నిర్వహించడం 13వ సారి అని, హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా నాలుగో సారి అని సివి ఆనంద్‌ ‌తెలిపారు. శనివారం నేషనల్‌ ‌పోలీస్‌ అకాడ నుండి 170 మంది…

కార్గో రోప్‌వే తెగి ఆరుగురి మృతి

– గుజరాత్‌లో ప్రమాదం గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 6: గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో శక్తి పీఠమైన పావగఢ్‌ కొండ ఆలయం వద్ద శనివారం మధ్యాహ్నం గూడ్స్‌ రోప్‌వే వైర్‌ తెగి ఆరుగురు మృతిచెందారు. కొండపైకి నిర్మాణ సామగ్రిని తరలించడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్‌ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక…

రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించాకే శ్లాబులు

~ జీఎస్టీ శ్లాబులపై నిర్మలా సీతారామన్‌ ‌వివరణ ~ ధరలు దిగివొచ్చి సామాన్యులకు మేలు చేస్తుందని వెల్లడి న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 6: ‌ఇప్ప‌టివ‌ర‌కు జీఎస్టీ శ్లాబులు 5, 12,18, 28 శాతంగా ఉండేవ‌ని, అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ శ్లాబుల విధానం బిజెపి నిర్ణయం కాదని, రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ తీసుకున్నదని కేంద్ర ఆర్థిక…

405 మిలియ‌న్ల మ‌హిళ‌లు డిజిట‌ల్ ప్ర‌పంచానికి దూరం

– దేశంలో 75% మ‌హిళ‌ల వ‌ద్దనే మొబైల్ ఫోన్లు – పురుషుల‌తో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% త‌క్కువ‌ – మ‌హిళ‌ల అభివృద్ధికి ఆటంకిగా వెనుక‌బాటుత‌నం – వ‌రంగ‌ల్ ఎంపీ డాక్ట‌ర్‌ క‌డియం కావ్య‌ ప‌నాజి, సెప్టెంబ‌ర్ 6: చిన్న ,మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్…

మానవ సేవతోనే సమాజ వికాసం

– ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బాచుపల్లిలో కామరాజు…

విమోచన వేడుకల కోసం పోరాటం చేసిన బీజేపీ

– 17న పెరేడ్‌ గ్రౌండ్‌లో కార్యక్రమంపై సన్నాహక సమావేశం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న నిర్వహించేందుకు బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం శనివారం జరిగింది. కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి…

తిరుమలకు పోటెత్తిన భక్తులు

– రేపు చంద్రగ్రహణంతో ఆలయం మూసివేత తిరుమల,సెప్టెంబర్‌ 6:‌తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం వారాంతం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. 4 కి.మీ మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు.  ఉచిత సర్వదర్శనం భక్తులకు  24 గంటల సమయం పడుతోంది. టైమ్‌…

నిమజ్జనాలను పరిశీలించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: నగరంలో గణేష్‌ నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో హుస్సేన్‌ సాగర్‌తోపాటు పలు ప్రాంతాలను బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పరిశీలించారు. చాపర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆయనతోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ డాక్టర్‌ జితేందర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సి.వి. ఆనంద్‌, జీహెచ్‌ఎంసి…