prajatantra_news

prajatantra_news

నవీన్‌, రమాదేవిలకు పొన్నం సత్తయ్య పురస్కారం

– 13న హైదరాబాద్‌లో అందజేత కాళోజి జంక్షన్‌/హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : తెలుగు సాహిత్యంలో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌, కళా రంగంలో విశిష్టమైన కృషిచేసిన అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్‌ చారిటబుల్‌ ట్రస్టు ప్రకటించింది.…

మళ్లీ వచ్చాక హైద‌రాబాద్‌కు నీటి కొరత లేకుండా చూస్తాం

– రేవంత్ స్కాముల‌పై నోరెత్త‌ని బీజేపీ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఇంకో 500 సంవత్సరాల పాటు హైదరాబాదుకి తాగునీటి కొరత రాకుండా చూసే బాధ్యత కేసిఆర్ ది, బీఆర్ఎస్ ది అని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం బీఆర్ఎస్…

కాళేశ్వ‌రంపై కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారం

– రూ.94ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులో రూ.ల‌క్ష‌ కోట్ల న‌ష్టం ఏంటి? – కాంగ్రెస్ నేత‌లు ముక్కు నేల‌కు రాయాలి – ప్రాణ‌హిత‌కు, కాళేశ్వ‌రంకు చాలా తేడా వుంది – మూడు పిల్ల‌ర్ల‌ను బాగుచేస్తామ‌న్న ఎల్‌.అండ్‌.టి. – అయినా ప‌ట్టించుకోని ముఖ్య‌మంత్రి – రూ.1.5ల‌క్ష‌ల కోట్ల‌ను వంతుల‌వారీగా దండుకునే కుట్ర‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

రాష్ట్రంలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

– ఆస్ట్రేలియా డీకిన్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు – ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఎల్‌వోఐపై సంతకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ డీకిన్‌ విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌వోఐ)పై సచివాలయంలో ఐటీ,…

యుద్ధప్రాతిపదికన మేడారం పనులు

– మంత్రి సీతక్కతో కలిసి సమీక్ష – ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఆసియాలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార…

నగరానికి తాగునీరందించిన ఘనత కాంగ్రెస్‌దే

– తామే ఏదో చేసినట్లు కొందరు నమ్మించారు – నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు – గండిపేట వద్ద గోదావరి ఫేజ్‌ 2, 3కి శంకుస్థాపన – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని ముఖ్యమంత్రి…

సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

– పరువు నష్టం దావా కేసు విచారణకు నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రేవంత్‌పై టీ-బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన…

నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక

– ఎన్‌డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్‌..‘ఇం‌డీ’ కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌ ‌రెడ్డి – ఉదయం పది గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభం – సాయంత్రం 5 వరకు జరగనున్న పోలింగ్‌ – 6 గంటల నుంచి వోట్ల లెక్కింపు.. వెంటనే ఫలితం ప్రకటన న్యూదిల్లీ,సెప్టెంబర్‌8: ‌జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌రాజీనామాతో ఖాలీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం ఎన్నిక జరగనుంది.…

సిమెంటు ప్లాంటును పునరుద్ధరించాలి

– సీసీఐ ఉన్నతాధికారులతో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఖాయిలా పడిన సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్‌ ప్లాంటును పునురుద్ధరించాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి, తాను పలు సందర్బాల్లో కేంద్ర ఉక్కు, భారీ…

12న ఫార్మసిస్ట్‌ పోస్టులకు జాబ్‌ మేళా

– ‘ఉస్మానియా’ ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 8: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్‌ ఫార్మసీ ఈ నెల 12న ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని…