prajatantra_news

prajatantra_news

ఒలింపిక్స్‌ కోసం శిక్షణ ఇప్సిస్తాం

– ఆర్చ‌రీ ఛాంపియ‌న్ చికితకు సీఎం హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా ఆర్చరీ ఛాంపియన్‌ చికిత తనిపర్తికి హామీ ఇచ్చారు. సోమవారం ముఖ్యమంత్రిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో ఇటీవల జరిగిన…

యూరియా పంపిణీకి పకడ్బందీ చర్యలు

– రైతు వేదికల వద్ద కూడా అందించాలి – ముందుగా రైతులకు టోకెన్ల జారీ – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: క్యూ లైన్లు వంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది…

అబద్ధాల అంబాసిడర్‌గా కేటీఆర్‌

– మహేష్‌ జీతం ఆలస్యంలో ప్రభుత్వానికి సంబంధం లేదు – మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ములుగులో మల్గీ పర్పస్‌ వర్కర్‌ మైదం మహేష్‌ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్‌ వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి సీతక్క మండిపడ్డారు. మీ హయాంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియక ఇబ్బంది పడిన 50వేల మందికిపైగా…

యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు

– వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాల మేరకు యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ సంచాలకుడు బి.గోపి తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా రైతు వేదికల ద్వారా పంపిణీ…

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌

– బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక, హర్యాణలను అధిగమించి రికార్డు సాధించిందన్నారు.…

పాల సరఫరాలో లోపంపై సీరియస్‌

– అంగన్వాడీలకు గుడ్ల సరఫరాలో కలర్‌ కోడిరగ్‌ – మహిళల భద్రతపై త్వరలో సదస్సు – మహిళా, శిశు సంక్షేమంపై సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో ఆలస్యం, ఇతర లోపాలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.…

హోటల్‌ లాకర్‌లో రూ.60లక్షలు దోపిడీ

– మిర్యాల‌గూడ‌లో సంఘ‌ట‌న‌ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ హోటల్‌లో రూ.60 లక్షల నగదు దోపిడీ జరిగింది. డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హోటల్‌ వైష్ణవి గ్రాండ్‌ నిర్వాహకులు కొద్ది రోజులుగా తమ వ్యాపారాల ద్వారా వచ్చిన నగదును హోటల్‌ మొదటి అంతస్తులోని లాకర్‌లో భద్రపరిచారు. శుక్రవారం అర్ధరాత్రి…

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌కు అస్వస్థత

– జూబ్లీహిల్స్‌ అపోలోలో చేరిక‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6: సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌ అస్వస్థతకు గురయ్యారు. కాళేశ్వరం కేసుపై అధికారులతో సమావేశమైన ఆయన సమావేశం అనంతరం శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుండి శనివారం తిరిగి వస్తుండగా ఉన్నట్టుండి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.…

అర్హులైన ప్ర‌తివారికీ ఇందిర‌మ్మ ఇళ్లు

– ఏప్రిల్‌లో మ‌రో విడ‌త ఇళ్ల మంజూరు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మహబూబ్‌న‌గ‌ర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: అర్హులైన ప్రతి పేద వారికి సొంత‌ ఇంటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర,సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  స్పష్టం చేశారు. మహబూబ్ నగర్…

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో శనివారం భేటీ అయ్యారు. జపాన్‌, చైనా దేశాల పర్యటన ముగించుకుని దిల్లీకి తిరిగొచ్చిసిన ప్రధాని మోదీ తన పర్యటన విశేషాలను రాష్ట్రపతితో ప్రస్తావించారు. చైనా తియాన్‌జిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు జరిగిన షాంఘై సహకార…