prajatantra_news

prajatantra_news

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గుణపాఠం

KTR

– అప్పీళ్లు, కోర్టు కేసులతో యువతకు అన్యాయం చేయొద్దు – బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై సంతోషం వ్యక్తం…

దేశ విదేశాల్లో నర్సులకు ఉద్యోగావాకాశాల కల్పన

– జపాన్‌, జర్మన్‌ భాషలు నేర్పేందుకు ‘ఎఫ్లూ’తో ఒప్పందం – మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: కోవిడ్‌ కాలంలో కుటుంబ సభ్యులే పేషెంట్లకు దూరంగా ఉండగా తమ ప్రాణాలను పణంగా పెట్టి నర్సులే కుటుంబ సభ్యులై వారికి సేవలందించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. అలాంటి పవిత్రమైన…

పేదల కోసం నిజాయతీగా పనిచేస్తున్నాం

– రాబోయే మూడేళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ఎన్నికలపుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, పేదలకు అండగా నిలవడం తమ ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే మూడేళ్లల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ, గృహ…

గ్రూప్‌-1 మెరిట్‌ లిస్ట్‌ రద్దు చేయాలి

– హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ మెరిట్‌ లిస్ట్‌ను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్ల వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన జస్టిస్‌ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం అభ్యర్థుల వాదనలతో…

కాళోజీకి సీఎం పుష్పాంజలి

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగ‌ళ‌వారం దిల్లీ వెళ్లారు. అక్కడి తన అధికార నివాసంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఆయనతోపాటు పార్టీ ఎంపీలు మ‌ల్లు ర‌వి, రేణుకా చౌద‌రి,…

జైరాం వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

– కాంగ్రెస్‌కు -‘ఎ’-టీమ్‌కాదు.. బీజేపీకి ‘బీ’-టీమ్‌ కాదు – మాది తెలంగాణ ప్రజల ఏ-టీమ్‌’ – మీ వైఫల్యాలపై దృష్టి పెట్టాలి – కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: దేశ రాజకీయ్షాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

కేర్ హాస్పిట‌ల్‌లో  ‘టీర్’ శస్త్రచికిత్స విజయవంతం

– ఈ హాస్పిటల్స్‌ గ్రూప్‌లో తొలిసారి నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 08: దక్షిణ భారతదేశంలో అత్యాధునిక గుండె చికిత్సలో అగ్రగామిగా పేరొందిన కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ మరో మైలురాయిని చేరుకుంది. 76 ఏళ్ల రోగి రంగారావు (పేరు మార్చబడింది) పై స్వదేశీ మైక్లిప్ (మెరిల్) పరికరంతో ట్రాన్స్‌కాథెటర్ ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ (టీఈఆర్) విధానాన్ని…

చట్టం సవరించకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదు

– బిజెపి చీఫ్‌ ఎన్‌.రాంచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: కాంగ్రెస్‌ బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేక బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ…

9 నుంచి అఖిల భారత జైలు డ్యూటీ మీట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు హైదరాబాదులోని ఆర్బీవీఆర్‌ఆర్‌ తెలంగాణ పోలీస్‌ అకాడమీలో తెలంగాణ జైళ్లు, సవరణాశాఖ ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్‌ జరగనుంది. దీనిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిస్తారు. దేశంలోని 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి…

కాళోజీ కధల పుస్తకం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: తెలంగాణ సాహిత్య ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన పద్మభూషణ్‌ కాళోజి నారాయణరావు రచించిన కథల పుస్తకాన్ని సోమవారం డా.బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్‌ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాళోజి సాహిత్యానికి చేసిన కృషిని ఆయన కొనియాడారు. నా గొడవ అనే…