prajatantra_news

prajatantra_news

ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల ప్రారంభానికి అనుమతులివ్వాలి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, హైవేల మంజూరు, వరద సాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి మంగళవారం దిల్లీలో చర్చించారు. రీజినల్‌ రింగు రోడ్డుకు (నార్త్‌ పార్ట్‌)…

ఇది మరో చరిత్రాత్మక విజయం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– రాధాకృష్ణన్‌ ఎన్నిక ఎన్డీయే ఐక్యత, ప్రజల నమ్మకానికి ప్రతిబింబం – ఎంబీసీ సామాజిక వర్గంతోపాటు దేశమంతా గర్వించే ప్రతినిధి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీ.పి.రాధాకృష్ణన్‌ 152 ఓట్ల మెజారిటీతో చరిత్రాత్మక విజయాన్ని సాధించడంపట్ల ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

సిగాచి ప్ర‌మాద‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

–  ప్రొఫెసర్ కోదండరాం పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పరిహారం వెంటనే బాధిత కుటుంబాలకు చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి పిఎస్ఆర్…

17‌న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

– ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ఈ ‌నెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏర్పాట్లపై అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఉన్నతాధికారుల సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి హోమ్‌ ‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవీ…

మండలి భవన పనులు త్వరగా పూర్తి చేయాలి

– చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని తెలంగాణ శాసన పరిషత్‌ భవనం (హెరిటేజ్‌ బిల్డింగ్‌) పునర్నిర్మాణ పనులను శాసన పరిషత్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి , శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, పరిషత్‌ డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ ముదిరాజ్‌, లేజిస్ల్లేటివ్‌ కౌన్సిల్‌ సెక్రటరీ డాక్టర్‌…

కెసిఆర్‌ ‌స్ఫూర్తితో జాగృతి పోరాటం

– అందరినీ కలుపుకుని సామాజిక తెలంగాణ కోసం పోరు – జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: ‌కేసీఆర్‌ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి…

ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో కీలక పరిణామం

– ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ – గవర్నర్‌ అనుమతి కోరే అవకాశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 9: సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్‌కి అనుమతి ఇవ్వాలని నివేదిక పంపారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను…

భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌

– ఉప ఎన్నికలో ఎన్డీయేదే గెలుపు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థే గెలుపొందారు. ఈ ఎన్నికలో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌రెడ్డిపై రాధాకృష్ణన్‌ 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దిల్లీలో మంగళవారం ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం…

నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

– త్వరలో మేడారం రానున్న సీఎం రేవంత్‌ రెడ్డి – రూ.150 కోట్లతో భక్తులకు సౌకర్యాలు – మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: వచ్చే సంవత్సరం జనవరిలో జరగనున్న మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని భక్తులకు సౌకర్యాల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని,…

కృత్రిమ మేధ‌పై రెండు రోజులసెమినార్‌

షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: షాద్‌నగర్‌ గిరిజన గురుకుల డిగ్రీ పీజీ, మహిళా కళాశాలలో కృత్రిమ మేధ‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈనెల 12, 13తేదీల్లో జరగబోయే ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను సచివాలయంలో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌…