prajatantra_news

prajatantra_news

మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం   నికోసియా: సైప్రస్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3ను ప్రదానం చేశారు. ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు…

ఇరాన్‌ కుద్స్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్‌పై దాడి చేశాం

ఇజ్రాయెల్‌ వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: తాము ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌లోని కుద్స్‌ ఫోర్స్‌ కమాండ్‌ సెంటర్‌పై దాడి నిర్వహించినట్లు ఇజాయ్రెల్‌ తెలిపింది. ఈ కుద్స్‌ ఫోర్స్‌ అనేది ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న మధ్యప్రాచ్య సంస్థలకు మద్దతు అందించే ప్రత్యేక సైనిక విభాగం. ఇది నేరుగా దేశ అత్యున్నత నేత అయిన ఆయతొల్లా అలీ ఖామెనైకి…

గాంధీ హాస్పిటల్‌ను పరిశీలించిన మంత్రి కిషన్‌ రెడ్డి

…-inspects-gandhi/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి గాంధీ హాస్పిటల్‌ను సోమవారం పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, భవనంలోని ప్రతీ విభాగానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌తోపాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ సమయంలో ప్రారంభించిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను సందర్శించారు. ఆస్పత్రి భవనాలను, వాటి నిర్వహణను స్వయంగా పరిశీలించారు అయితే ఆస్పత్రిలో డ్రైనేజీ…

రాష్ట్ర ప్రయోజనాల కోసం జైలుకైనా వెళ్తా

‘ఫార్ములా’ కేసులో వందసార్లయినా నిజమే చెబుతా బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తూ పైశాచికానందం పొందుతున్న రేవంత్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: ఫార్ములా ఈ రేస్‌ కేసులో తనను అరెస్టు చేయించే ఆలోచనలో రేవంత్‌ రెడ్డి ఉన్నాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు(కేటీఆర్‌) సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు…

సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ప్రియాంక బాధ్యతల స్వీకరణ

ప్రస్తుత కమిషనర్‌ హరీష్‌కు ఘన వీడ్కోలు   హైదరాబాద్‌, జూన్‌ 16 :: సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌గా సిహెచ్‌. ప్రియాంక సోమవారం బాధ్యతలు  స్వీకరించారు. ఇప్పటివరకు ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా ఉన్న డాక్టర్‌ హరీష్‌ను తెలంగాణ జెన్కో ఎం.డిగా బదిలీ చేసి మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న…

వైభవంగా గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం

పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి సందడి చేసిన సినీ ప్రముఖులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ…

బనకచర్లపై  ప్రతిఘటించింది కాంగ్రెస్‌ సర్కారే

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బనకచర్ల-గోదావరి ప్రాజెక్టును గట్టిగా ప్రతి ఘటించింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిధుల కోసం రాసిన లేఖపై…

67 అంతస్తుల దుబాయ్‌ స్కైస్క్రాపర్‌లో భారీ అగ్నిప్రమాదం

3,820 మంది సురక్షితంగా తరలింపు దుబాయ్‌: మెరీనాలోని 67 అంతస్తుల మెరీనా పినాకిల్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో అత్యవసర సిబ్బంది స్పందించి 764 అపార్ట్‌మెంట్ల నుండి 3,820 మంది నివాసితులను సురక్షితంగా తరలించారు, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు గంటల తర్వాత దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ మంటలను నియంత్రించగలిగింది. టైగర్‌ టవర్‌ అని…

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో ఘటన భోపాల్‌, జూన్‌ 14: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. బాలాఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నిఘా వర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు అందడంతో వారు సంయుక్తంగా కూంబింగ్‌…

డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం

బాధిత కుటుంబాల ఆందోళన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల్లో నిరాశ నెలకొంది. డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియలో ఆలస్యం కావడం, మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరుగుతుండడం బాధిత కుటుంబాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం వారిని మానసికంగా కుంగదీస్తోంది.…