prajatantra_news

prajatantra_news

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-II మంజూరు చేయండి

banakacharla

కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్‌ వినతి దిల్లీ, జూన్‌ 19: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-IIకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో కేంద్ర మంత్రి ఖట్టర్‌తో ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ఘనంగా రాహుల్‌ జన్మదిన వేడుకలు

ప్రజాభవన్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్‌ కట్‌ చేసిన ఉప ముఖ్యమంత్రి వసహపంక్తి భోజనాలు రాహుల్‌ గాంధీని ఆశీర్వదించిన కార్మికులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్‌ జోన్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ…

సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిందేనంటున్న ఏసీబి

కుదరదంటున్న మాజీ మంత్రి కెేటీఆర్‌ పట్టుదలగా వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 19: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసు ఇప్పుడు సెల్‌ఫోన్‌ చుట్టూనే తిరుగుతోంది. కేటీఆర్‌ సెల్‌ఫోనే ఏసీబీ అధికారులకు కీలకంగా మారింది ఆ ఫోను ఇచ్చేది లేదని కేటీఆర్‌ ఏసీబీకి కరాఖండిగా తేల్చి చెప్పారు. గతంలో వాడిన సెల్‌ఫోను ఇప్పుడు తన…

వేగంగా రైతుభరోసా నిధుల బదిలీ

రైతు ఖాతాల్లో నేరుగా నగదు జమ 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు…

కేబినెట్‌ నిర్ణయించకుండా పనులు చేపడతారా?

సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ విషయం తెలియదా కాళేశ్వరం కూడా కేబినేట్‌ నిర్ణయం మేరకే జరిగింది ప్రాజెక్టులు కట్టడం వేరు.. అవినీతి చోటుచేసుకోవడం వేరు అందుకే కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణను కోరుతున్నాం సీఎం వ్యాఖ్యలపై ఎంపీ ఈటల రాజేందర్‌ స్పందన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్‌లో…

నాలుగోసారి సిట్‌ ముందుకు ప్రభాకర్‌ రావు

ట్యాపింగ్‌ సమాచారం ఆధారంగా వరుస ప్రశ్నలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 19: ‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. సిట్‌ అధికారులు నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్‌ 15న 600మంది ఫోన్లు ట్యాప్‌పై ప్రభాకర్‌రావును సిట్‌ ఆఫీసర్లు విచారించారు. ఇప్పటివరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌…

బేసిన్‌లపై బేసిక్‌ నాలెడ్జ్‌ కూడా లేదు

– బనకచర్ల ఏ బేసిన్‌లో వుందో ముఖ్యమంత్రికి తెలియదు – బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే – అనుమతులు ఇప్పటికే వొచ్చాయి – ఇక చంద్రబాబు ఇచ్చుడేంది? – కృష్ణానదిపై కూడా అవగాహన లేకపోవడం దారుణం – నదుల అనుసంధానంపై తెలంగాణ అనుమతి అవసరం – మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూన్ 19: మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థికంగా ఎదిగేలా చేయ‌డ‌మే  ప్రజా ప్రభుత్వ లక్ష్యమ‌ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కుట్టు…

జూలై 9న దేశ వ్యాప్త సమ్మె

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి కార్మిక, కర్షకులను మరిచిన మోదీ -సిఐటియు రాష్ట్రకమిటీ సభ్యులు కే.రాజయ్య పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 19: జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు.  మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో…

భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ఆపింది నేను కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసలు నిజాన్ని బయటపెట్టారు. గత నెలలో రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధాన్ని తానే ఆపించానని డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పట్లో ప్రకటించారు. ఆయన ఏ దేశానికి వెళ్లినా…