prajatantra_news

prajatantra_news

కేంద్ర మంత్రి అం‌జన్న ఆశీర్వాద యాత్ర

– కరీంనగర్‌ ‌మహాలశక్తి ఆలయం నుంచి కొండగట్టుకు – స్థానిక కార్పోరేటర్లతో కలిసి పదివేలమంది నడక – రాజకీయాలకు సంబంధం లేదన్న బండి సంజయ్‌ ‌ – కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి14:కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్ ‌వెల్ల‌డించారు.  కేంద్ర మంత్రి బండి సంజయ్‌…

తెలంగాణలో గ్యాస్‌ ‌కొరత లేదు

– కమర్షియల్‌ ‌సిలిండర్లలో కొంత లోటు – సామాజిక మాధ్యామాల్లో దుష్ప్రచారం – ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్స్‌తో మంత్రి ఉత్తమ్ ‌సమీక్ష -ప్రజలు సంయమనంతో ఉండాలని సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి14: తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్‌ ‌కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల సరఫరాలో…

శబరిమలలో మహిళలకు ప్రవేశం – కేరళ స‌ర్కార్‌ యూ టర్న్ ‌

– 50 ఏళ్ల లోపు వారికి అనుమతి కుదరదు – ‘సుప్రీమ్‌’‌కు నివేదన తిరువనంతపురం,మార్చి 14: 50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్‌ ‌ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్‌…

దేశంపై యుద్దప్రభావం పడకుండా చర్యలు

– గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న కాంగ్రెస్‌ ‌- దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఆ పార్టీ వైఖరి – అసోం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు గౌహతి, మార్చి 14: మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం దేశంపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా ఏమాత్రం బాధ్యతలేని…

పెట్రోల్‌, ‌డీజిల్‌లకు కొరత లేదు

– బాటిళ్లలో వాటిని సరఫరా చేస్తే కఠిన చర్యలు – తమిళనాడు ఘటనలో డీలర్‌షిప్‌ ‌రద్దు చేసిన కేంద్రం – పెట్రోలియం శాఖ కీలక ఆదేశాలు జారీ న్యూదిల్లీ, మార్చి 14: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందు జాగ్రత్తగా పెట్రోల్‌, ‌డీజిల్‌…

ఇంటికే భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు

– ముందస్తు బుకింగ్‌తో అధికారుల ఏర్పాట్లు – అన్‌లైన్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా అందుబాటులో సేవలు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 14: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. ‘దక్షిణ అయోధ్య‘గా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం…

భూదాన్ భూముల పంచాయితీ

– ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై నిరసన జ్వాలలు – ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు? – లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తుతున్న విమర్శలు – అసలైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 12 ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ఇంకా చల్లారలేదు. ఇళ్లు కూల్చివేసిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు…

ఆయిల్‌ ‌పామ్‌కు ఉజ్వల భ‌విష్య‌త్తు

-‌ రైతులు దండిగా సాగు చేయాలి – నర్మెట్ల ఆయిల్‌ ‌పామ్‌ ‌సందర్శించిన మంత్రులు – 22న సిఎం చేతుల మీదుగా ప్రారంభం – వెల్లడించిన వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 14: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పెట్టుబడి,…

అర్ధరాత్రి భార్యాభర్తల హత్య

– ఇంద్రేశం మున్సిపాలిటీలో ఘటన పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 14: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మ‌న్ దంపతులను హత్య చేశారు. దొంగతనాలకు కేరాఫ్ గా మారిన ఈ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన బడుగుల ప్రాణాల్ని తీయడం పలు…

కోల్ గ్యాసిఫికేషన్‌తో విలువైన వనరుల ఉత్పత్తి

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి’ నాగ్‌పూర్, ప్రజాతంత్ర, మార్చి 14: కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ద్వారా అమోనియా, హైడ్రోజన్, అమోనియం నైట్రేట్ వంటి విలువైన వనరులను దేశీయంగా ఉత్పత్తి చేసుకునేందుకు వీలవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు కేవలం విద్యుత్ ఉత్పత్తికి…