prajatantra_news

prajatantra_news

ఉస్మా‘నయా‘ హాస్పిటల్‌ రెండేళ్లలో పూర్తి కావాలి

– పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ – రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన – పనుల తీరుపై తరచూ క్షేత్ర స్థాయిలో తనిఖీ – ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన హాస్పిటల్‌ నిర్మాణం రెండేళ్లలో పూర్తి…

గోండు బెబ్బులి కుమ్రం : కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: కుమ్రం భీమ్‌ ఇచ్చిన జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదమే స్ఫూర్తిగా బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ నేతృత్వంలో పాలన అందించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తు చేశారు. వారి ఆశయాల సాధన దిశగా పయనించామని తెలిపారు. ఆదివాసీ యోధుడు, తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి కుమ్రం (కొమురం) భీమ్‌ జయంతి…

ఆదివాసీల కోసం పోరాడిన యోధుడు కొమరం భీం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం కొమరం భీం పోరాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. కుమ్రం భీం ఆదివాసీ హక్కుల రక్షణకు తన జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ యోధుడంటూ ఆయన జయంతి…

ఇది ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతీక

– ఫీజు బకాయిలు చెల్లించకుంటే మంత్రులను తిరగనివ్వం – జూబ్లీహిల్స్‌లో బీజేపీ ప్రచార కార్యక్రమంలో రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ప్రజల ఆశయాలకనుగుణంగా పనిచేసే అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఓటర్లను కోరారు. ఇది ఉప ఎన్నిక మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు…

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

– ‘ఒరికా’కు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం – ఆస్ట్రేలియాలో సంస్థ సీఈవో సంజీవ్‌గాంధీతో ప్రత్యేకంగా భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నా భరోసా లేదాయె

– అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించండి – జూబ్లీహిల్స్‌లో జోరుగా సాగుతున్న మంత్రి సీతక్క ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు మూడుసార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ది జరగలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండికూడా కనీసం రేషన్‌ కార్డులు ఇవ్వలేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు.…

పుట్టిన మట్టిలో కలిసిపోవడానికి..

– స్వదేశీ ప్రయాణానికి ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న శవం – గుర్తింపు సమస్యతో బహరేన్‌ మార్చురీలో మెట్‌పల్లివాసి మృతదేహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: బతుకుదెరువు కోసం గల్ఫ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఒక వలస జీవి విగతజీవిగా మారి బహరేన్‌ శవాగారంలో ‘గుర్తింపు’ కోసం వేచిచూస్తున్నాడు. ఆయన కథ, ఆయన కుటుంబ కష్టం పగవాడికి కూడా రావద్దు.…

దీపావళి నాడు విషాదం

– బైకర్‌ను ఢీకొట్టిన కారు..బాలుడు మృతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: ‌రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వొస్తున్న తండ్రికొడుకులపై వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుమారుడు కుశల…

కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలి

– నవీన్‌కు మద్దతుగా మంత్రి సీతక్క ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్‌ యాదవ్‌ తరపున పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క బోరబండలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థిని…

ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్‌ మేలా

– పాల్గొననున్న 200 కంపెనీలు – నిరుద్యోగ నిర్ములనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి – ప్రభుత్వం అధ్వర్యంలోనే జాబ్‌ మేలా – నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 :నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పననే లక్ష్యంగా ఈ నెల 25న హుజూర్‌గర్‌ నియోజకవర్గ…