prajatantra_news

prajatantra_news

అయ్యప్ప సన్నిధిలో రాష్ట్రపతి

తిరువనంతపురం,అక్టోబర్‌22: ‌కేరళ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు చేరుకున్నారు. ఇరుముడితో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి కోసం నిబంధనలు సడలించిన అధికారులు వాహనాల్లో శబరిమల చేరుకునేలా ఏర్పాట్లు చేశారు  అంతకుముందు శబరిమలకు వెళ్తున్న క్రమంలో రాష్ట్రపతి పెద్ద ప్రమాదం నుంచి…

బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్‌ ‌చేసినట్టా?

– దౌర్బగ్య స్థితిలో కాంగ్రెస్‌ ‌సర్కారు : కేంద్ర మంత్రి బండి  ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22 : ‌పెండింగ్‌ ‌బకాయిలు అడిగితే బ్లాక్‌ ‌మెయిల్‌ ‌లాగా సీఎం రేవంత్‌రెడ్డి ఫీల్‌ అవుతున్నారని, కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇతరత్రా పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్‌ ‌సర్కారు ఉన్నదని కేంద్రమంత్రి బండిసంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌,…

రాజన్న దర్శనాలను నిలిపేసిన అధికారులు

వేములవాడ, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 22: ‌కార్తీక మాసం కావడంతో వేములవాడ రాజన్నకు భక్తుల తాడికి విపరీతంగా పెరిగింది. అయితే ఉదయం నుంచి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి రాగా బంద్‌ ‌చేసినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని…

విజయవంతంగా సైబర్‌ మేధ ఏఐ

– మేడ్చల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో నిర్వహణ మేడ్చల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: మేడ్చల్‌ పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో సైబర్‌ మేధ ఏఐ పేరుతో ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సైబర్‌ నేరాల పెరుగుదల నేపథ్యంలో సురక్షిత డిజిటల్‌ వాతావరణ నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం…

రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సిటీ

– విదేశీ వర్సిటీల కోసం ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ క్యాంపస్‌ – ఏర్పాటుకు ఆస్ట్రేలియా విద్యాసంస్థ ‘వీఐటీ’ ఆసక్తి – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రత్యేక భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : తెలంగాణలో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా…

కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ఎం మద్దతు

– బీఏఎస్‌ నిధులు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరికి ధన్యవాదాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి తెలంగాణ రికగ్నైజ్‌డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌(టీఆర్‌ఎస్‌ఎం) అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నదని, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని ఆ సంఘం…

 అమలులోకి చెక్‌పోస్టుల ర‌ద్దు

–  ఈవీ పాల‌సీ కింద రూ.577 కోట్ల ట్యాక్స్ మిన‌హాయింపు – రాష్ట్రంలో వాహ‌న్ అమ‌లు – స్క్రాపింగ్ పాల‌సీ అమ‌ల్లోకి – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 22: చెక్‌పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం తీసుకున్న  నిర్ణయాన్ని ఇప్ప‌డు  అమలు చేస్తున్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. బుధ‌వారం…

గోవుల రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై కాల్పులు

– బాధితుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పరామర్శ ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : గోవులను తరలిస్తుండగా యువకులు అడ్డుకున్న సందర్భంగా తుపాకీతో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఘట్‌కేసర్‌ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పులలో సోను(ప్రశాంత్‌) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను ప్రస్తుతం సికింద్రాబాద్‌…

పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త

– జి ప్లస్‌-1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం – మారనున్న మురికివాడల రూపురేఖలు – రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రెవెన్యూ, హౌసింగ్‌,…

సైన్స్‌ ఆవిష్కరణలకు కేంద్రం హైదరాబాద్‌

– యువ ఆవిష్కర్తలు దూసుకెళ్తున్నారు – ప్రపంచస్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ – పరిశోధనా సంస్థలు, పెట్టుబడిదారులకు స్వాగతం – ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నాం – బయో ఇన్‌స్సైర్డ్‌ ఫ్రాంటియర్స్‌- 2025 సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: హైదరాబాద్‌కు సైన్స్‌తో ఉన్న అనుబంధం లోతైనది,…