prajatantra_news

prajatantra_news

ఎక్సైజ్ మెడ‌కు చుట్టుకున్న మ‌ద్యం ల‌క్కీ డ్రా

– త‌ల‌ప‌ట్టుకున్న జిల్లా ఎక్సైజ్ అధికార్లు – ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాపారులుగా మారితే ఎలా? – ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం – ముఖ్య‌మంత్రి జిల్లా కావ‌డంతో మ‌రింత త‌ల‌నొప్పి – అధికారుల్లో సునామీ సృష్టించిన ‘ప్ర‌జాతంత్ర‌’ మహబూబ్ న‌గర్ ప్రజాతంత్ర, అక్టోబర్ 31:  మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మద్యం షాపు లక్కీ డీప్‌లో దక్కించుకున్న…

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌విత ‘జ‌నంబాట‌’

– దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌ – శ్రీ‌వ‌ర్షిత త‌ల్లిదండ్రుల‌కు ప‌రామ‌ర్శ‌ – ఎక‌రాకు రూ.50వేలు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి – క‌ల్వ‌ల ప్రాజెక్టుకు మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలి – జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 31:  కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో…

విద్యార్థులపైనే దేశ‌ భ‌విష్య‌త్తు ఆధారం

– విద్య‌తో ఏదైనా సాధించ‌వ‌చ్చు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం  నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో…

ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించేలా విజ‌యోత్స‌వాలు

– పెట్టుబ‌డిదారుల‌కు ఆహ్వానం – ఎం.ఓ.యులు కుదిరే అవ‌కాశం -ఫ్యూచ‌ర్ సిటీలో మ‌రికొన్ని కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.…

ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదల

-ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ‌- 25 నుంచి మార్చి 18 వరకు  పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31: ‌తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్‌ ‌బోర్డు విడుదల చేసింది. వొచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్‌…

‘పీఎం సూర్య ఘర్‌’లో ముందుగానే లక్ష్యాలు చేరుకున్నాం

– 40వేల సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లకు అనుమతిస్తున్నాం – నష్టాల్లో డిస్కంలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు – సింగరేణకి బకాయిలు చెల్లించాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: గృహ అవసరాల కోసం పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా సౌర విద్యుత్‌ అందించే కార్యక్రమం ద్వారా నిర్దేశించిన…

దుష్ట సంప్రదాయానికి తెర తీసింది కేసీఆరే..

– పీజేఆర్‌ చనిపోతే అప్పుడు పోటీ పెట్టింది ఈయనే – ఇపుడు సెంటిమెంట్‌తో ఓట్లు పొందాలని నాటకాలు – బీఆర్‌ఎస్‌, బీజేపీలది ఫెవికాల్‌ బంధం – గులాబీ పార్టీ వాళ్లొస్తే కర్రు కాల్చి వాత పెట్టండి – నగర అభివృద్ధికి అడ్డం పడుతున్న కిషన్‌రెడ్డి – వెంగళరావు నగర్‌ కార్నర్‌ మీటింగ్‌లో సీఎం ప్రచారం హైదరాబాద్‌,…

పెరుగుతున్న ప్రజల అప్పులు! 

 -జాతీయ స‌గ‌టుతో పోలిస్తే  ద‌క్షిణాది రాష్ట్రాల్లో చాలా అధికం – వ్య‌వ‌సాయంపైనే ఎక్కువ ఆధారం – వేధిస్తున్న ప్ర‌కృతి విప‌త్తులు, మార్కెట్ అస్థిర‌త‌లు – రైతుల‌కు పెరుగుతున్న‌ పెట్టుబ‌డి ఖ‌ర్చులు – రుణాలు చెల్లించ‌క‌పోవ‌డంతో పెరుగుతున్న నిర‌ర్ధ‌క ఆస్తులు – బ‌లంగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి సంస్కృతి – విద్య‌, ఆరోగ్యంపై పెరుగుతున్న కుటుంబాల ఖ‌ర్చు –…

పలువురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31:‌ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం…

ఏ ‌శాఖ ఇచ్చినా సంతోషమే

– మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు – తనపై ఆరోపణలు ఏవీ రువు కాలేదు – కిషన్‌ ‌రెడ్డికి నా గురించి సరిగా తెలియదు – మంత్రి అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31:‌మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అజారుద్దీన్‌ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా…