prajatantra_news

prajatantra_news

ఫిజిక్స్ అరుణ్ ‘బిగ్ బ్యాంగ్’ ఆవిష్కరణ

– అరుణ్‌ను అభినందించిన కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ తన రెండవ పుస్తకం ‘బిగ్ బ్యాంగ్’ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లలో శుక్ర‌వారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ ప్రముఖ పత్రికల…

కాంగ్రెస్‌ చేతగానితనానికి యూరియా యాప్‌ నిదర్శనం

– పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న సర్కార్‌ – కనీస ప్రణాళికా జ్ఞానం లేనందునే యూరియా కష్టాలు – రేవంత్‌ సర్కారుపై కేటీఆర్‌ నిప్పులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్‌ అప్లికేషన్‌ విధానం రైతు వ్యతిరేక విధానాన్ని స్పష్టం చేస్తోందని, యూరియా యాప్‌…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

– పది రోజుల్లో అక్రిడిటేషన్‌ కార్డులపై జీవో – వచ్చే ఏడాది ఇళ్ల స్థలాలపై తీపి కబురు – టీడబ్ల్యూజేఎఫ్‌ మహాసభలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య

– నైపుణ్యం, విలువలు ఉన్న విద్యనందించడమే మా లక్ష్యం – ‘లయోలా’ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపమే ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌లో లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో…

అబద్ధాల రేవంత్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలి

– హామీలు ఎగ్గొట్టి రూ.100 కోట్లతో ఫుట్‌బాల్‌ ఆడతారా? – ఓడతామనే భయంతోే సహకార ఎన్నికలు జరపడం లేదు – రేవంత్‌ రెడ్డి రేసింగ్‌ సీఎం కాదు.. ఫ్లయింగ్‌ సీఎం – మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పంచాయతీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తాను చాటాయని, కారు జోరు..…

వెంకటాపూర్‌(వి) ఎంపీడీవోకు మంత్రి సీతక్క నివాళులు

హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఈనెల 17నవ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ మూడవ దశ ఎన్నికల విధి నిర్వహణలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి వాజేడు వెంకటాపుర్‌ ఎంపీడీవో రాజేంద్రప్రసాద్‌ ఆకస్మికంగా కుప్పకూలారు. ఎన్నికల సంబంధిత ఒత్తిడి కారణంగా గుండెపోటుకు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లేసరికి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన…

‘వన్‌ కాలేజ్‌ వన్‌ విలేజ్‌’ అవలంబించాలి

– గ్రామాలభివృద్ధితోపాటు విద్యార్థులకు సామాజిక విలువలు తెలుస్తాయి – అల్వాల్‌ లయోలా అకాడమీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: వన్‌ కాలేజ్‌-వన్‌ విలేజ్‌ భావనతో ప్రతి విద్యాసంస్థ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. అల్వాల్‌లోని…

సినీ నటి ఆమని బీజేపీలో చేరిక

– కండువా కప్పి స్వాగతించిన రామచందర్‌రావు – ఆమెతోపాటు మేక‌ప్ ఉమ‌న్ శోభ‌ల‌త కూడా.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ప్రముఖ సినీ నటి ఆమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో శనివారం చేరారు. రామచందర్‌ రావు పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా…

హామీలు నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– మంత్రి దన‌స‌రి సీత‌క్క‌ – భూటారంలో జంప‌న్న‌వాగు క‌ర‌క‌ట్ట‌కు శంకుస్థాప‌న‌ ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమ‌ని, భూటారం గ్రామ సమీపంలోని జంపన్న వాగు కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నుంచి నివారణ లభిస్తుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం ఏటూరు నాగారం…

నిజామాబాద్ జిల్లాలో దొంగనోట్ల కలకలం

– పంట రుణం కట్టేందుకు వెళ్లిన రైతు  – సర్పంచ్ ఎన్నికల్లో పంచినవిగా అనుమానం – పోలీసులకు ఫిర్యాదు .. దర్యాప్తు ప్రారంభం నిజామాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 19: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో దొంగ నోట్ల కలకలం రేగింది. స్థానిక కెనరా బ్యాంక్‌లో పంట రుణం చెల్లించేందుకు రైతు తీసుకువచ్చిన నగదును దొంగ నోట్లుగా…