prajatantra_news

prajatantra_news

దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్‌

‌- వారికి రూ.6వేల పెన్షన్‌ ‌హామీ ఏమయ్యింది – దివ్యాంగులకు మద్దతుగా రేపు ధర్నా – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ  ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: దాదాపు ఆరున్నర, ఏడు లక్షల మంది దివ్యాంగులకు కాంగ్రెస్‌ ‌పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది. 100 రోజుల్లోనే రూ.6 వేల పెన్షన్‌ అని చెప్పింది.  ఆ పెన్షన్‌…

ఆందోళన కలిగిస్తోన్న క్షయ వ్యాధి విజృంభ‌ణ‌

– వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోండి –  ఉచితంగా వైద్యం అందిస్తోన్న ప్రభుత్వం – నాపా ప్రతినిధుల అవ‌గాహ‌న‌ కార్యక్రమం అభినందనీయం – వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: క్షయ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హెచ్చరించారు. ఇది సమాజానికి పట్టిన…

విజయవాడ హైవేలో ఎలివేటెడ్‌ ‌కారిడార్‌

– అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధికా ప్రాధాన్యం ఇస్తోందని ఎల్బీనగర్‌ ‌నుంచి హయత్‌నగర్‌ ‌వరకు ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్‌ ‌తయారు చేస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.…

జిహెచ్‌ఎం‌సి అభివృద్ధికి ప్రణాళికలు

– రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు – మేడ్చెల్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న మల్లారెడ్డి – అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మొదలుపెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మున్సిపల్‌ ‌శాఖ అభివృద్ధికి సంబందించి.. సిఎం…

దృష్టి మ‌ళ్లించేందుకే తెర‌పైకి ఫార్ములా కేసు

– సీఎం సంతకం చేసిన తొలి ఫైలు మాయం – బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇర‌కాటంలో ప్ర‌భుత్వం – సంస్థ ఖాతాలో భ‌ద్రంగా వున్న మొత్తాన్నివెన‌క్కి తెప్పించ‌వ‌చ్చు క‌దా – ఫుట్‌బాల్ మ్యాచ్ పేరుతో రూ.100 కోట్లు వృధా – ప్ర‌ణాళిక లేకుండా మూసీ ప్రాజెక్టుపై ముందుకు – అసెంబ్లీ సీట్లు పెరిగితే స్వాగ‌తిస్తాం – టీడీఆర్ పెద్ద…

మతం మారితే ఎస్సీ హక్కులు కోల్పోతారు

– క్రిస్టియానిటిలో కుల వ్యవస్థ లేదు – క్రిస్టియన్‌ ‌మతం స్వీకరిస్తే ఎస్సీ, ఎస్టీ హక్కులు ఉండవు – హిందువుల, సిక్కు, బౌద్ద మతస్థులకే కుల హక్కులు – ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, మార్చి 24: మతమార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మతం మారిన ఎస్సీలకు ఆ…

సమస్యల పరిష్కారం వారికి ఇష్టం లేదు

– ఉద్యోగస్తుల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌ద్దా.. – విద్యార్థుల క‌డుపు నింపొద్దా.. – స‌భ‌లో ప్ర‌భుత్వం చెప్పే వినే ఓపిక లేదా? – బీఆర్ఎస్ నేతలనుద్దేశించి భట్టి వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ప్రతివారికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని, వాటి చుట్టే తమ ప్రభుత్వ ఆలోచనలు తిరుగుతుంటాయని డిప్యూటీ సీఎం భట్టి…

దక్షిణాదిపై కేంద్రం వివక్ష

– పోరాటానికి దక్షిణాది రాష్ట్రాలు సిద్ధం కావాలి – డి-లిమిటేషన్, 50 శాతం ఎంపీ స్థానాల పెంపుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం, వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు డి-లిమిటేషన్‌పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50…

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

– కొవిడ్ తరహా సంక్షోభం – అఖిలపక్షంతో ప్రభుత్వం రేపు భేటీ? న్యూదిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో నెల కొన్న ఉద్రిక్త పరిస్థితుల అంశంపై సమీక్ష నిర్వ హించే నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభు త్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన ట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా అం శంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసం…

నేటి నుంచి పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు

– డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 24: రాష్ట్ర పోలీస్ విభాగం ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ’74వ బిఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ 2025-26′ క్రీడా పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయని డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ మెగా టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను డిజిపి తెలియజేస్తూ గచ్చిబౌలిలోని…