prajatantra_news

prajatantra_news

గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి

– ఆరోగ్యం-వ్యాధి, నివారణ–చికిత్స మధ్య కీలకం డయాగ్నస్టిక్స్ – విజయ మెడికల్ సెంటర్ కు డిప్యూటీ సీఎం భట్టి సూచ‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్యుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా త‌మ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అదే త‌మ అజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

హైదరాబాద్ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించాలి

– 13వ తేదీ నుంచి కైట్ ఫెస్టివల్ – ప్రత్యేక బ్రాండింగ్ తో లోగోను రూపొందించాలి – ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 22:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ సచివాలయంలో…

పార్లమెంట్‌ సమావేశాప్ర‌తిప‌క్షాల ఆటంకాలు

– బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు సభలో చర్చల్లో పాల్గొనడం కంటే అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా కుట్రలు చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన…

\కోహెడ‌లో అంత‌ర్జాతీయ‌స్థాయి ఫిష్ మార్కెట్‌

– 2027 క‌ల్లా పూర్తి చేస్తాం – స్థానికుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న మంత్రి వాకిటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్టు ఫిష్ మార్కెట్ స్థలాన్ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ ప్లానింగ్…

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చారిత్రక ప్రదేశాల సందర్శన

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించారు. శనివారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఈసీ ముందుగా గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం…

నిరసనలను విజయవంతం చేయండి

– మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. నిరసన…

పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ‌పోస్ట్‌మార్టమ్‌

-16 ‌మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ‌పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌, ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ‌తదితరులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇటీవలి ఫలితాలపై పోస్ట్‌మార్టమ్‌ ‌నిర్వహించారు. రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ…

నైతిక వైద్య నిర్ణ‌యాలు మ‌రింత బ‌ల‌ప‌డాలి

– ‘కేర్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2025’ స‌ద‌స్సులో వ‌క్త‌లు – నిర్వ‌హించిన కేర్ హాస్పిట‌ల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 20: ఆరోగ్య బీమా వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్, బీమా సంస్థలు, టీపీఏల మధ్య సమన్వయం, పారదర్శక ప్రక్రియలతోపాటు నైతిక వైద్య నిర్ణయాలు మరింత బలపడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ కేర్ హాస్పిటల్స్ ‘కేర్ ఇన్సూరెన్స్…

మానేరుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ₹203 కోట్లు మంజూరు

– మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: మంథని మండలంలోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, మ‌రోవైపు దామెరకుంట రోడ్డుకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు కమ్ రోడ్డు పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ.203…

ఆఫర్ల పేరుతో సైబర్‌ ‌నేరాలు

– అప్రమత్తంగా ఉండాలి – ప్రజలను హెచ్చరించిన సిపి సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ఏపీకే ఫైల్స్, ఓటీపీ, బ్యాంక్ ‌లావాదేవీల‌పై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’బయట రాష్ట్రాల్లో ఉండి నిందితులు సైబర్‌ ‌నేరాలకు పాల్పడుతున్నారు. వేరొక స్టేట్స్ ‌లో ఉన్న నిందితుల్ని గుర్తించడం,…