prajatantra_news

prajatantra_news

విద్యుదాఘాతానికి ఇద్దరు బలి

మంచిర్యాల, ప్రజాతంత్ర, మార్చి 9: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో విషాదం నెలకొంది. ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం ఉదయం విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి ఎత్తైన ఇనుప స్టాండ్ ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్…

పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు

– మంత్రి వివేక్ వెంకటస్వామి – 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఐటీఐలలో ఆధునిక కోర్సులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ప్రభుత్వం చేపట్టబోయే 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లో నూతన స్వల్పకాలిక కోర్సులను కార్మిక, ఉపాధి, గనుల శాఖ…

అందరూ గర్వంగా చెప్పుకునేలా సిద్దిపేట అభివృద్ధి

– ఇఫ్తార్ విందులో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 9: సిద్ధిపేట అంటే గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసుకున్నాం.. మీ అందరి దీవెనలతో ఇలానే అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే, శాసనసభలో బీఆరఎస్ ఉప నాయకుడు తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…

పేదలను ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు

– రాజకీయాలకతీతంగా ‘మల్కాజిగిరి’ అభివృద్ధి – నల్ల చెరువును ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం సంతోషంగా ఉందంటూ రాజకీయాలÅ£తీతంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ…

శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం

– మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా…

పోలీసు వ్యవస్థ అప్ గ్రేడ్‌ కావాలి

– శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి – సమస్య గుర్తిస్తే సగం సమస్య పరిష్కారమైనట్టే – ఇతర మెట్రోపాలిటన్ సిటీల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి – పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – తెలంగాణ పోలీస్ ఆఫీసర్ల ‘రిట్రీట్-2026′ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మార్చి 9:ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్‌ అధికారులు…

సెక్యులరిజానికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ

– ముస్లింలకు అండగా ఉండేది కాంగ్రెస్సే – మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, మార్చి 9: దిల్లీ నుండి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వమతాలను సమానంగా చూస్తూ వారివారి అభివృద్ధికి నిరంతరం…

అధిష్టానం కోసం ‘రాహుల్ బంధు’

– రైతుల సొమ్ముతో అమ‌లు చేస్తున్న రేవంత్‌రెడ్డి – అందుకే నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు – సీటును కాపాడుకుంటున్న సీఎం – ఆరు గ్యారంటీల‌పై అసెంబ్లీలో నిల‌దీస్తాం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 9: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్…

కేంద్ర నిధులు సాధించాలి

– గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బాట – బడ్జెట్‌లో పీఆర్, ఆర్డీకి పెద్ద పీట – బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గ్రామాల అభివృద్ధి,…

గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా సంతోష్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మాసబ్ ట్యాంక్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా సంతోష్ బీఎం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో విధులు, పనులపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-ఫైల్స్ కూడా ప్రారంభించాలన్నారు. విభాగాలవారీగా అధికారులు తమ విధులు, బాధ్యతల గురించి…