prajatantra_news

prajatantra_news

స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి

– మేడారం పనులను సకాలంలో పూర్తి చేయాలి – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: నిర్ణీత సమయంలో మేడారం మహా జాతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, పార్కింగ్…

మీరు అధికారంలో ఉండేది మూడేళ్లే

– మీ భాష‌ను ప్ర‌జ‌లు ఈస‌డించుకుంటున్నారు – రేవంత్‌రెడ్డిపై సిరికొండ విమ‌ర్శ‌నాస్త్రాలు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25ః నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ను రానివ్వనని అంటున్న రేవంత్ రెడ్డి గారూ.. ముందు మీరు రాజకీయాల్లో, అధికారంలో ఉండేది ఈ మూడేళ్లే అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి అని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు రాష్ట్ర శాసనసభ తొలి…

నగదు చెల్లింపులపై నిషేధం

– డిజిట‌ల్ సంత‌కాల‌తో రెండంచెల ఆమోద ప‌ద్ధ‌ – స్థానిక సంస్థ‌లు బ్యాంకు ఖాతాలు తెర‌వాలి – ఖాతా తెర‌వ‌డానికి ముందు గ్రామ‌స‌భ ఆమోదం త‌ప్ప‌నిస‌రి – పారద‌ర్శ‌క‌త కోసం న‌గ‌దు ర‌హిత విధానం – ‘ఈ-గ్రామ్ స్వరాజ్‌, పీఎఫ్ ఎంఎస్ పోర్ట‌ల్ ద్వారా చెల్లింపులు – పంచాయ‌తీలు, మండ‌లాల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,…

చెక్ డ్యాంల విధ్వంసం వెనుక ఇసుక‌ మాఫియా

– ఇది అధికార‌ పార్టీ నేత‌ల పుణ్య‌మే – విచ్చ‌ల‌విడి ఇసుక తవ్వ‌కాల‌ను నిలిపేయాలి – న‌మోదైన కేసుల‌పై స‌త్వ‌ర విచార‌ణ జ‌ర‌పాలి – నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ నివేదిక‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25:  మానేరు నదిపై నిర్మించిన రెండు చెక్ డ్యాం లను ఇసుక మాఫియా పేల్చి వేసిన సంఘటనలపై తెలంగాణా నిజనిర్ధారణ కమిటి…

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం

– సముద్ర గర్భం నుంచి కే-4 క్షిపణి పరీక్ష సక్సెస్ న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 25  : భారత నౌకాదళం తన అణ్వాయుధ ప్రతిఘటన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అణు సామర్థ్యం ఉన్న కే-4  బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ఈ…

నల్గొండ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

– సర్పంచ్‌లకు సన్మానం విషయంలో వివాదం – పరస్పర దాడులకు తెగించిన ఇరు వర్గాలు నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ‌బీజేపీ నల్గొండ జిల్లా శాఖ‌లో విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన 17 మంది సర్పంచ్‌లకు సన్మానం చేసే విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– నిందితులందరినీ పిలిచి విచారించిన ‘సిట్‌’ -‌పెన్‌‌డ్రైవ్‌ ‌డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం – నిశాంత్‌రావు ఆర్థిక లావాదేవీలపై ఆరా హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబర్‌25: ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులందరినీ సిట్‌ అధికారులు జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు పిలిపించారు. రెండ్రోజుల క్రితమే ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్నలను పిలిచిన…

విద్యార్థులకు తిండిపెట్టలేని స్థితిలో ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: అనాథ విద్యార్థులకు తిండి పెట్టలేని స్థితిలో ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్మస్‌ ‌పండుగ సందర్భంగా సిద్ధిపేటలో ఆనాథ విద్యార్థులను క‌లుసుకున్నారు. ఈ…

ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్‌

– ఆరుగురు మావోయిస్టులు మృతి – ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్  ఉయికా గణేష్‌ కూడా.. -గణేష్‌పై కోటి రూపాయలు రివార్డు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : కూడా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా రాష్ట్రాలలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నాయి. ఈ క్ర‌మంలో బుధ, గురువారాల్లో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ…

విలువల రాజకీయాలకు ప్రతీక వాజ్‌పేయి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు – పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో వాజ్‌పేయికి ఘ‌న నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం, మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు కొనియాడారు. వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో గురువారం…