prajatantra_news

prajatantra_news

యుద్ధం ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి

– అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క – ఏకగ్రీవంగా ఆమోదించిన సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మద్య మొదలైన యుద్దం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. క్రూడాయిల్ ఉత్పత్తి, రవాణాలపై యుద్దం ప్రభావం చూపుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం…

అడ్వకేట్స్ రక్షణ అందరి బాధ్యత

– అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుపై మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, ఇది బాధాకరమని, వారి రక్షణ మనందరి బాధ్యత అని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గం రామగిరి మండలంలో పట్టపగలే…

బీహార్‌ ‌శాసనమండలికి నితీశ్‌ ‌రాజీనామా

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌కూడా.. పాట్నా, మార్చి 30: బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ‌శాసనమండలికి సోమవారం రాజీనామా చేశారు. ఈనెల‌ 16వ తేదీన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక అనంతరం రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగా నితీష్‌ ‌కుమార్‌  శాసనమండలికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో నితీష్‌ ‌శాసనసభ సభ్యత్వాన్ని…

ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు అనైతికం

– తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షుడు కప్పాటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తెలంగాణ ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామిక, అనైతిక చర్య అని ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో…

బీజెపి పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవు

– మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవైందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు…

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణం

– డిమాండ్‌ ‌బుక్స్‌లో అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌ముద్రించారు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 28: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌కు సంబంధించి డిమాండ్‌ ‌బుక్‌, అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌బుక్‌ ఒకేలా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం…

బెట్టింగ్‌ ఊబిలో పడొద్దు.. బతుకు ఛిద్రం చేసుకోవద్దు

– ఐపిఎల్‌ ‌ప్రారంభంతో యువతకు సిపి సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి28: బెట్టింగ్‌ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌  ‌వీసీ సజ్జనార్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా యువతను హెచ్చరించరు. ఐపీఎల్‌ ‌సీజన్‌ ‌మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్‌ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం…

ఇరాన్‌ ‌నేత మొజ్తబా ఖమేనీ కూడా మరణించే ఉంటాడు

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు – తదుపరి తమ టార్గెట్‌ ‌క్యూబా అంటూ హెచ్చరిక వాషింగ్టన్‌,‌ మార్చి 28: ఇరాన్‌ ‌కొత్త సుప్రీం లీడర్‌ ‌మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక దాడులు ఇరాన్‌ అ‌గ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టాయని, దీంతో ఆ…

గోదావరిలోకి దూకి తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం

– కాపాడిన స్థానిక యువకులు, డిడిఆర్ఎఫ్ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : కుటుంబ కలహాలతో భద్రాచలం బ్రిడ్జిపై నుండి శనివారం తల్లి కుమారుడు దూకిన సంఘటన చోటుచేసుకుంది. గ‌మ‌నించిన స్థానికులు హటాహుటిన బ్రిడ్జి కిందకు వెళ్లి తల్లీకొడుకుల‌ను.కాపాడి సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ…

కాళేశ్వరం అవినీతికి కేసీఆర్ బాధ్యుడు

– అవినీతిని పట్టుకోవడంలో సీఎం రేవంత్ విఫలం – కవితకు ప్రజాదరణ ఉంటే ఆదరిస్తారు – మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 28: కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్ర‌ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో…